బాబూ, మీరు పెట్టిన బకాయిలను మేము తీర్చలేదా?
బాబూ, మీరు పెట్టిన బకాయిలను మేము తీర్చలేదా?
ఆంధ్రప్రదేశ్ లో 2014-19 టిడిపి పాలనలో నిలిచిపోయిన బకాయిలను పరిశీలిస్తే,
1️⃣ ప్రభుత్వ విభాగాల్లో పెండింగ్ బకాయిలు:
- 42,183 కోట్లు వివిధ శాఖల్లో బకాయిలుగా మిగిలాయి.
- ముఖ్యంగా కన్స్యూమర్ అఫైర్స్, వ్యవసాయం, విద్య, సంక్షేమ శాఖలు, రోడ్లు, భవనాలు, విద్యుత్, నీటి వనరుల శాఖ వంటి కీలక విభాగాల్లో చెల్లింపులు పెండింగ్ లో పెట్టారు.
2️⃣ డిస్కంలకు పెండింగ్ బకాయిలు:
- 21,541 కోట్లు పవర్ సరఫరా చేసిన సంస్థలకు చెల్లించాల్సినవి.
💰 మొత్తం పెండింగ్ బకాయిలు:
- 63,724 కోట్లు టిడిపి ప్రభుత్వం చెల్లించని మొత్తంగా లెక్కించబడింది.
ప్రజలకు నష్టం:
🔹 ఈ పెండింగ్ బకాయిలు రైతులకు, విద్యార్థులకు, సంక్షేమ పథకాల లబ్దిదారులకు, అందరికీ బకాయలు పెట్టి రాష్ట్రానికి ప్రజలకు త్రీవ నష్టం చేశాడు చంద్రబాబు
🔹 విద్యుత్ బకాయిలు కారణంగా రాష్ట్రానికి ఆర్థికంగా భారం పెరిగింది.
🔹 సంక్షేమ పథకాల అమలు మందగించింది.
YS జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు:
✅ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బకాయిలను తీర్చడానికి ప్రణాళిక రూపొందించారు.
✅ విద్యుత్ సరఫరా సంస్థలకు 21,541 కోట్లు చెల్లింపులు పూర్తిచేశారు.
✅ వివిధ శాఖలకు 42,183 కోట్లు మళ్లించి సంక్షేమ పథకాలను కొనసాగించారు.
బాబూ, మీ బకాయిలను మేము తీర్చకపోతే రాష్ట్రం ఎలా ముందుకు వెళ్తుంది?
YS జగన్ నాయకత్వంలో ఆర్థిక స్థిరత్వం, సంక్షేమ పాలన వాస్తవం!
కామెంట్లు