పోస్ట్‌లు

Rahul Gandhi లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రాహుల్‌కి జగన్ ఎందుకు సపోర్ట్ చేయరు – పూర్వనేపథ్యం మీకే చెబుతోంది

చిత్రం
ఇటీవ‌ల కొన్ని సోషల్ మీడియా వేదిక‌ల్లో "రాహుల్ గాంధీ ఈసీపై పోరాటం చేస్తుంటే, జగన్ ఎందుకు మద్దతు ఇవ్వరు?" అనే ప్రశ్న ఎక్కువ‌గా వినిపిస్తోంది. కానీ ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాలంటే, 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకోవాలి.   YS రాజశేఖర్ రెడ్డి గారి మరణం తరువాత జరిగిన గేమ్ 2009లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తరువాత, చంద్రబాబు గేమ్ స్టార్ట్ చేశారు, కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్‌లోకి వెళ్లిపోయారని, ఒక కీలక కాంగ్రెస్ నేత స్వయంగా చెప్పిన విషయాన్ని గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ప్రస్తావించారు.   చంద్రబాబు – రాహుల్ అండర్‌స్టాండింగ్ చంద్రబాబు రాహుల్ గాంధీ సూచనలతోనే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తరువాత సీఎం గా అయ్యాడు. అదే విధంగా, షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేయడం కూడా బహిరంగ రహస్యం. ఈ కారణంగా షర్మిల, బీజేపీతో కలసి ఉన్న బాబు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, జగన్‌పై రోజూ దాడులు చేస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అక్రమాలపై రాహుల్‌ మౌనం రాహుల్ గాంధీ కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల అక్రమాల గురించి బహిరంగంగా మాట్లాడినా… ఏప...

2024 EVM స్కాం – ప్రజాస్వామ్యంలో పెరిగిన అనుమానాలు!"

చిత్రం
 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఓ శబ్దం వినిపిస్తోంది — EVM ట్యాంపరింగ్ జరిగింది? ఇది ఏ ఒక్క పార్టీ లేదా నాయకుడి వాదన కాదు. ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకమున్న ప్రతిఒక్కరూ ఇప్పుడు ఇదే ప్రశ్నిస్తున్నారు.   ఎన్నికలపై భారీ ఆరోపణలు – విపక్షాల ఆవేదన తాజాగా తృణమూల్ కాంగ్రెస్ MP సాయంనీ గోష్ లోక్‌సభలో మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో ఈవీఎం స్కాం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్ ప్రజాప్రతినిధి దీని ప్రధాన కారకుడు! ఈ ఆరోపణలు సామాన్యమైనవి కావు. రాష్ట్రాన్ని దాటి దేశవ్యాప్తంగా ఈవీఎంల విశ్వసనీయతపై గొప్ప డిబేట్‌కు దారితీస్తున్నాయి.     రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు – “ఇది దేశద్రోహం!” రాహుల్ గాంధీ మూడోసారి కూడా ఈవీఎంలపై తన ఆందోళనను పునరుద్ఘాటించారు: "దేశంలో ఎన్నికల వ్యవస్థ చనిపోయింది!" "లోక్‌సభ ఎన్నికలు EVM ట్యాంపరింగ్ అయ్యాయి." "ఈసీపై ప్రజలకు నమ్మకం లేదు." "ఒరిజినల్ ఓటర్ లిస్ట్‌లను కనుగొనలేకపోతున్నాం." "ఎన్నికల కమిషన్‌లో దొంగతనానికి పాల్పడిన వారిని విడిచిపెట్టం – ఇది దేశద్రోహం!" ఈ మాటలు ఏ రాజకీయ నాయకుడైనా సాధారణంగా మాట్లాడే మా...