పోస్ట్‌లు

Andhra Politics లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

2024 EVM స్కాం – ప్రజాస్వామ్యంలో పెరిగిన అనుమానాలు!"

చిత్రం
 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఓ శబ్దం వినిపిస్తోంది — EVM ట్యాంపరింగ్ జరిగింది? ఇది ఏ ఒక్క పార్టీ లేదా నాయకుడి వాదన కాదు. ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకమున్న ప్రతిఒక్కరూ ఇప్పుడు ఇదే ప్రశ్నిస్తున్నారు.   ఎన్నికలపై భారీ ఆరోపణలు – విపక్షాల ఆవేదన తాజాగా తృణమూల్ కాంగ్రెస్ MP సాయంనీ గోష్ లోక్‌సభలో మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో ఈవీఎం స్కాం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్ ప్రజాప్రతినిధి దీని ప్రధాన కారకుడు! ఈ ఆరోపణలు సామాన్యమైనవి కావు. రాష్ట్రాన్ని దాటి దేశవ్యాప్తంగా ఈవీఎంల విశ్వసనీయతపై గొప్ప డిబేట్‌కు దారితీస్తున్నాయి.     రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు – “ఇది దేశద్రోహం!” రాహుల్ గాంధీ మూడోసారి కూడా ఈవీఎంలపై తన ఆందోళనను పునరుద్ఘాటించారు: "దేశంలో ఎన్నికల వ్యవస్థ చనిపోయింది!" "లోక్‌సభ ఎన్నికలు EVM ట్యాంపరింగ్ అయ్యాయి." "ఈసీపై ప్రజలకు నమ్మకం లేదు." "ఒరిజినల్ ఓటర్ లిస్ట్‌లను కనుగొనలేకపోతున్నాం." "ఎన్నికల కమిషన్‌లో దొంగతనానికి పాల్పడిన వారిని విడిచిపెట్టం – ఇది దేశద్రోహం!" ఈ మాటలు ఏ రాజకీయ నాయకుడైనా సాధారణంగా మాట్లాడే మా...

జగన్‌కు వచ్చే అభిమానాన్ని పోలీసులతో అడ్డుకుంటావా? ప్రజాస్వామ్యంపై కేసుల పాలన

చిత్రం
 జగన్‌మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనను అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యానికి నేరుగా సవాల్ విసిరినట్లుగా ఉన్నాయి. “112 మందికంటే ఎక్కువ మంది వస్తే ఒక్కొక్కరిపై ఐదు కేసులు పెడతాం” అనే హెచ్చరిక ఏ రాజకీయ పక్షానికైనా శోచనీయమైన దురదృష్టం.    ఇది నేరుగా ప్రజల హక్కుల మీద దాడి. ఒక నాయకుడిని కలవాలనే ఆసక్తితో వస్తున్న లక్షల మంది అభిమానులను కేసుల బెదిరింపులతో భయపెట్టాలనుకోవడం ఏ విధమైన పాలనకు సంకేతం? చంద్రబాబు ప్రజలు గెలిపించారా? లేక…ఈవీఎం ట్యాంపరింగ్ తో గెలిచారా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి నిర్ణయం కూడా ప్రజల నుండి దూరంగా, పోలీస్ వ్యవస్థ ఆధారంగా, నడుస్తుంది. అసలు ప్రజలు నిజంగా నిన్ను గెలిపించారా అన్న అనుమానం ఇదే తీరు వల్ల ఏర్పడుతోంది. ఎందుకంటే ఓట్లతో గెలిచిన నాయకుడికి ప్రజలతో సంబంధం ఉండాలి, కానీ మీ తీరు చూస్తే, ప్రజలను వద్దనుకునే ప్రయత్నమే కనబడుతోంది. జగన్‌ అంటే ఒక్క నాయకుడే కాదు – జగన్ అంటే ప్రజల్లో ఒక నమ్మకం – ఒక ప్రజా సునామీ వైఎస్ జగన్ గారు ఒక సామాన్య నాయకుడు కాదు. ఆయన పేరు వినగానే వేలాది మంది జనాలు పరిగెడతారు. ఎందు...

కూటమి కుట్రలు – ప్రజలను మోసగించడానికే ఈ డ్రామా!

చిత్రం
ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్‌మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక మార్గంలో అరెస్టు చేయాలని కుట్రలు పన్నుతోంది. ఇది హఠాత్ గా కాదు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో, ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ఓ రాజకీయ డ్రామా. జగన్ పేరు గుర్తుకొస్తే చంద్రబాబుకు భయం గుబులు               ఒకసారి గుర్తించండి – 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జగన్ గారిని అరెస్టు చేసి 16 నెలలు జైల్లో ఉంచింది. దాంతో ఏమైంది? ప్రజలు దాన్ని తిప్పి కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా తరిమి కొట్టారు. ఇప్పుడు అదే పని చంద్రబాబు చేస్తే, 2029లొ కూటమి పార్టీలన్నీ కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ప్రజలు దారుణంగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో రైతు ఏడుస్తున్నాడు, విద్యార్థి భవిష్యత్తు కోసం బాధపడుతున్నాడు, తల్లి బిడ్డకు ఆహారం పెట్టలేక కన్నీరు కారుస్తోంది. ఈ పరిస్థితుల్లో పాలన చేయలేని చంద్రబాబు ఏం చేస్తున్నాడు? “రెడ్ బుక్”లో రాజకీయ వేధింపులకు పాఠాలు చదువుతున్నాడు!  విద్యకు గతి లేదు, వైద్యం భారంగా మారింది. అసలు ప్రజల పాలన మీద దృష్టి పెట్టాలి కదా? కానీ చంద్రబా...