పోస్ట్‌లు

Jagan Mohan Reddy లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జగన్‌కు వచ్చే అభిమానాన్ని పోలీసులతో అడ్డుకుంటావా? ప్రజాస్వామ్యంపై కేసుల పాలన

చిత్రం
 జగన్‌మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనను అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యానికి నేరుగా సవాల్ విసిరినట్లుగా ఉన్నాయి. “112 మందికంటే ఎక్కువ మంది వస్తే ఒక్కొక్కరిపై ఐదు కేసులు పెడతాం” అనే హెచ్చరిక ఏ రాజకీయ పక్షానికైనా శోచనీయమైన దురదృష్టం.    ఇది నేరుగా ప్రజల హక్కుల మీద దాడి. ఒక నాయకుడిని కలవాలనే ఆసక్తితో వస్తున్న లక్షల మంది అభిమానులను కేసుల బెదిరింపులతో భయపెట్టాలనుకోవడం ఏ విధమైన పాలనకు సంకేతం? చంద్రబాబు ప్రజలు గెలిపించారా? లేక…ఈవీఎం ట్యాంపరింగ్ తో గెలిచారా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి నిర్ణయం కూడా ప్రజల నుండి దూరంగా, పోలీస్ వ్యవస్థ ఆధారంగా, నడుస్తుంది. అసలు ప్రజలు నిజంగా నిన్ను గెలిపించారా అన్న అనుమానం ఇదే తీరు వల్ల ఏర్పడుతోంది. ఎందుకంటే ఓట్లతో గెలిచిన నాయకుడికి ప్రజలతో సంబంధం ఉండాలి, కానీ మీ తీరు చూస్తే, ప్రజలను వద్దనుకునే ప్రయత్నమే కనబడుతోంది. జగన్‌ అంటే ఒక్క నాయకుడే కాదు – జగన్ అంటే ప్రజల్లో ఒక నమ్మకం – ఒక ప్రజా సునామీ వైఎస్ జగన్ గారు ఒక సామాన్య నాయకుడు కాదు. ఆయన పేరు వినగానే వేలాది మంది జనాలు పరిగెడతారు. ఎందు...

25 వేల కోట్ల మద్యం మాఫియా మూల విరాట్టు చంద్రబాబే!

చిత్రం
ఏపీలో మద్యం మాఫియా వెనక అసలు దోపిడీదారుడు ఎవరో తెలుసుకోవాలంటే… 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో చోటుచేసుకున్న దుర్మార్గాలు ఒక్కసారి గుర్తించాలి!    మద్యం మాఫియాకు డైరెక్ట్ లింక్ ఉన్న చంద్రబాబు కీలక అడుగులు: 1. డిస్టిలరీల జోలికి వెళ్లిన చరిత్ర:  ఏపీలో ఉన్న 20 లిక్కర్ డిస్టిలరీలలో 14కు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. కాంగ్రెస్ హయాంలో 6, జగన్ హయాంలో 0.   2. చీకటి జీవోలు – మద్యం పన్నుల రద్దు:  2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ ట్యాక్స్ రద్దు చేసి, రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,300 కోట్లు, మొత్తం రూ.5,200 కోట్ల నష్టం!   3. బహిరంగ దోపిడీ – బెల్ట్ షాపుల రాజ్యం:  టీడీపీ సిండికేట్ ద్వారా, 4,380 ప్రైవేట్ మద్యం దుకాణాలు, 4,380 పర్మిట్ రూములు, 43,000 బెల్ట్ షాపులు, MRP కంటే 20% అధిక ధరలకు అమ్మకాలు, రూ.20 వేల కోట్ల దోపిడీ 4. సీఐడీ కేసు – ఆధారాలతో సహా కేసు నమోదు బాబుపై:  2023లోనే CID కేసు నమోదు, చంద్రబాబు అప్పటి నుంచి అంతిమ బెయిల్ మీదే ఉన్నారు.   5. బ్రాండ్‌లు – మద్యం కంపెనీలతో కుమ్మక్కు:  ఊరుపేరు లేని 200 కొత్త మద్యం బ్రాండ్‌లు...

కూటమి కుట్రలు – ప్రజలను మోసగించడానికే ఈ డ్రామా!

చిత్రం
ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్‌మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక మార్గంలో అరెస్టు చేయాలని కుట్రలు పన్నుతోంది. ఇది హఠాత్ గా కాదు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో, ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ఓ రాజకీయ డ్రామా. జగన్ పేరు గుర్తుకొస్తే చంద్రబాబుకు భయం గుబులు               ఒకసారి గుర్తించండి – 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జగన్ గారిని అరెస్టు చేసి 16 నెలలు జైల్లో ఉంచింది. దాంతో ఏమైంది? ప్రజలు దాన్ని తిప్పి కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా తరిమి కొట్టారు. ఇప్పుడు అదే పని చంద్రబాబు చేస్తే, 2029లొ కూటమి పార్టీలన్నీ కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ప్రజలు దారుణంగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో రైతు ఏడుస్తున్నాడు, విద్యార్థి భవిష్యత్తు కోసం బాధపడుతున్నాడు, తల్లి బిడ్డకు ఆహారం పెట్టలేక కన్నీరు కారుస్తోంది. ఈ పరిస్థితుల్లో పాలన చేయలేని చంద్రబాబు ఏం చేస్తున్నాడు? “రెడ్ బుక్”లో రాజకీయ వేధింపులకు పాఠాలు చదువుతున్నాడు!  విద్యకు గతి లేదు, వైద్యం భారంగా మారింది. అసలు ప్రజల పాలన మీద దృష్టి పెట్టాలి కదా? కానీ చంద్రబా...