పోస్ట్‌లు

AP Politics లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

25 వేల కోట్ల మద్యం మాఫియా మూల విరాట్టు చంద్రబాబే!

చిత్రం
ఏపీలో మద్యం మాఫియా వెనక అసలు దోపిడీదారుడు ఎవరో తెలుసుకోవాలంటే… 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో చోటుచేసుకున్న దుర్మార్గాలు ఒక్కసారి గుర్తించాలి!    మద్యం మాఫియాకు డైరెక్ట్ లింక్ ఉన్న చంద్రబాబు కీలక అడుగులు: 1. డిస్టిలరీల జోలికి వెళ్లిన చరిత్ర:  ఏపీలో ఉన్న 20 లిక్కర్ డిస్టిలరీలలో 14కు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. కాంగ్రెస్ హయాంలో 6, జగన్ హయాంలో 0.   2. చీకటి జీవోలు – మద్యం పన్నుల రద్దు:  2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ ట్యాక్స్ రద్దు చేసి, రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,300 కోట్లు, మొత్తం రూ.5,200 కోట్ల నష్టం!   3. బహిరంగ దోపిడీ – బెల్ట్ షాపుల రాజ్యం:  టీడీపీ సిండికేట్ ద్వారా, 4,380 ప్రైవేట్ మద్యం దుకాణాలు, 4,380 పర్మిట్ రూములు, 43,000 బెల్ట్ షాపులు, MRP కంటే 20% అధిక ధరలకు అమ్మకాలు, రూ.20 వేల కోట్ల దోపిడీ 4. సీఐడీ కేసు – ఆధారాలతో సహా కేసు నమోదు బాబుపై:  2023లోనే CID కేసు నమోదు, చంద్రబాబు అప్పటి నుంచి అంతిమ బెయిల్ మీదే ఉన్నారు.   5. బ్రాండ్‌లు – మద్యం కంపెనీలతో కుమ్మక్కు:  ఊరుపేరు లేని 200 కొత్త మద్యం బ్రాండ్‌లు...

పార్లమెంట్లో జగన్ పై దాడికి సిద్ధం కండి!

చిత్రం
 రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావాలి, ప్రత్యేక హోదా సాధించాలి, పోలవరం పూర్తవ్వాలి… ఇవన్నీ మన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు. కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఇవేమీ ముఖ్యం కావు!   ఇప్పుడు చంద్రబాబు కొత్త గేమ్ ప్లాన్ రెడీ చేశారు పార్లమెంటులో జగన్ మోహన్ రెడ్డి మీద తప్పుడు ప్రచారం చేయండి! కూటమి ఎంపీ లు అందరికీ హుకుం జారీ చేశారు. అంతే గాని రాష్ట్రం అవసరాల కోసం డెవలప్మెంట్ గురించి పార్లమెంట్లో మాట్లాడవద్దని స్పష్టమైన ఆదేశం ఎంపీలకు ఇచ్చారు. ఇది ఎలాంటి? నాయకత్వమా? లేక భయమా? ఒక్క వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం 👉 కేంద్రంతో పోరాడాల్సిన వేదికను 👉 రాష్ట్ర ప్రజల గొంతు వినిపించాల్సిన సభను 👉 అసలు అభివృద్ధి అంశాల్ని పక్కన పెట్టి... జగన్ గారిపై రాజకీయ కక్ష సాధింపుకు వేదికగా మార్చాలనుకోవడం ఎంత నీచమైన ఆలోచన? ఏం బాబూ, జగన్ మోహన్ రెడ్డి పేరు వింటే చాలు భయమేస్తుందా? అందుకే దిల్లీలోనైనా సరే వేదిక ఎక్కడైనా కావచ్చు గాని... జగన్ మీద మాటలు వదలడం తప్ప నీకు వేరేం పనులేవా? చంద్రబాబు గారు, మీరు ఎప్పుడూ వ్యక్తిగత కక్షలతోనే నడుస్తారు. రాష్ట్ర ప్రయోజనాలు మీకు ఎప్పుడూ రెండో ప్రాధాన్యత. పోలవరాన్ని కేం...

అసలు లిక్కర్ స్కాం ఎవరిది? జగన్ చెప్పిన నంబర్లతో బాబు షాక్

చిత్రం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లిక్కర్ వ్యవహారంపై  ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు బండారం బయట పెట్టారు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జగన్ హయాంలో లిక్కర్ అమ్మకాలు తగ్గినా ఆదాయం ఎలా పెరిగింది? అంటే ఏదో మాయాజాలం కాదు, పూర్తి ఆంకెలతో జగనే సమాధానం చెప్పారు.             లిక్కర్ అమ్మకాల లెక్కలు చెపుతున్నాయి – లిక్కర్ స్కాం ఎవరు వైపు ఉందో బాబు పాలనలో (2014–19) :                                  మొదటి ఏడాది (2014–15): 4.62 కోట్ల కేసులు అమ్మారు చివరి ఏడాది (2018–19): 6.61 కోట్ల కేసులు అమ్మారు అంటే పెరిగిన అమ్మకాలు: 2 కోట్ల కేసులు జగన్ పాలనలో (2023–24):                                    లిక్కర్ అమ్మకాలు: 4.44 కోట్ల కేసులు అమ్మారు, అంట...

కూటమి మాయ మాటలు – ప్రజల ఆశలను బలిగొన్న ప్రభుత్వం

చిత్రం
ప్రతి ఎన్నికల ముందు రాజకీయం ఒక డ్రామాగా మారిపోయింది. నటించేవారు మారినా, స్క్రిప్ట్ మాత్రం అదే – మాయ మాటలు, బోగస్ హామీలు, భయపెట్టే ఫేక్ ప్రాపగండా! ఇప్పటి కూటమి ప్రభుత్వం కూడా అలాగే వచ్చింది. ఒకింత ఆశగా, ఇంకొంత నిరీక్షణగా ప్రజలు ఓటు వేశారు. కానీ ఇప్పుడు?             సూపర్ 6 – పేరు మాత్రమే సూపర్! అట్టర్ ప్లాప్ పదవి చేపట్టగానే పెద్దగా ప్రచారం చేసిన "సూపర్ 6" హామీలు ఇప్పుడు ప్రజలకు తలపట్టించే రీతిలో మారాయి. ఒక్క హామీ అయినా నెరవేరిందా? విద్య, వైద్యం, రైతులకు మద్దతు, మహిళలకు భద్రత – ఏ అంశంలోనూ పాజిటివ్ మార్పు కనిపించలేదు. కరెంట్ బిల్లు షాక్ – లైటు వేయకుండానే బిల్లు చూస్తే షాక్ కొడుతుంది  ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత రేట్లతో కరెంట్ బిల్లులు వస్తున్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబం నెలకు వందలు కాదు, వేల రూపాయలు కరెంట్ బిల్లుకే కడుతుంది. దీని ప్రభావం చిన్న వ్యాపారాలపైనా, రైతులపైనా, సాధారణ జీవనంపైనా భయంకరంగా ఉంది. వ్యవసాయ ధరలు? – రైతు జీవితం చీకటి– మద్దతు ధరలు అట్టడుగు. వ్యవసాయ ధరలు పాతాళానికి వెళ్లిపోయాయి. మద్దతు ధర లేదు, సబ్సిడీ లేదు. గింజలకన్నా ఖర్చులే ఎక్కువ. అనుకు...