పోస్ట్‌లు

Political Analysis లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రాహుల్‌కి జగన్ ఎందుకు సపోర్ట్ చేయరు – పూర్వనేపథ్యం మీకే చెబుతోంది

చిత్రం
ఇటీవ‌ల కొన్ని సోషల్ మీడియా వేదిక‌ల్లో "రాహుల్ గాంధీ ఈసీపై పోరాటం చేస్తుంటే, జగన్ ఎందుకు మద్దతు ఇవ్వరు?" అనే ప్రశ్న ఎక్కువ‌గా వినిపిస్తోంది. కానీ ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాలంటే, 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకోవాలి.   YS రాజశేఖర్ రెడ్డి గారి మరణం తరువాత జరిగిన గేమ్ 2009లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తరువాత, చంద్రబాబు గేమ్ స్టార్ట్ చేశారు, కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్‌లోకి వెళ్లిపోయారని, ఒక కీలక కాంగ్రెస్ నేత స్వయంగా చెప్పిన విషయాన్ని గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ప్రస్తావించారు.   చంద్రబాబు – రాహుల్ అండర్‌స్టాండింగ్ చంద్రబాబు రాహుల్ గాంధీ సూచనలతోనే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తరువాత సీఎం గా అయ్యాడు. అదే విధంగా, షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేయడం కూడా బహిరంగ రహస్యం. ఈ కారణంగా షర్మిల, బీజేపీతో కలసి ఉన్న బాబు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, జగన్‌పై రోజూ దాడులు చేస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అక్రమాలపై రాహుల్‌ మౌనం రాహుల్ గాంధీ కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల అక్రమాల గురించి బహిరంగంగా మాట్లాడినా… ఏప...

2024 EVM స్కాం – ప్రజాస్వామ్యంలో పెరిగిన అనుమానాలు!"

చిత్రం
 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఓ శబ్దం వినిపిస్తోంది — EVM ట్యాంపరింగ్ జరిగింది? ఇది ఏ ఒక్క పార్టీ లేదా నాయకుడి వాదన కాదు. ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకమున్న ప్రతిఒక్కరూ ఇప్పుడు ఇదే ప్రశ్నిస్తున్నారు.   ఎన్నికలపై భారీ ఆరోపణలు – విపక్షాల ఆవేదన తాజాగా తృణమూల్ కాంగ్రెస్ MP సాయంనీ గోష్ లోక్‌సభలో మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో ఈవీఎం స్కాం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్ ప్రజాప్రతినిధి దీని ప్రధాన కారకుడు! ఈ ఆరోపణలు సామాన్యమైనవి కావు. రాష్ట్రాన్ని దాటి దేశవ్యాప్తంగా ఈవీఎంల విశ్వసనీయతపై గొప్ప డిబేట్‌కు దారితీస్తున్నాయి.     రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు – “ఇది దేశద్రోహం!” రాహుల్ గాంధీ మూడోసారి కూడా ఈవీఎంలపై తన ఆందోళనను పునరుద్ఘాటించారు: "దేశంలో ఎన్నికల వ్యవస్థ చనిపోయింది!" "లోక్‌సభ ఎన్నికలు EVM ట్యాంపరింగ్ అయ్యాయి." "ఈసీపై ప్రజలకు నమ్మకం లేదు." "ఒరిజినల్ ఓటర్ లిస్ట్‌లను కనుగొనలేకపోతున్నాం." "ఎన్నికల కమిషన్‌లో దొంగతనానికి పాల్పడిన వారిని విడిచిపెట్టం – ఇది దేశద్రోహం!" ఈ మాటలు ఏ రాజకీయ నాయకుడైనా సాధారణంగా మాట్లాడే మా...

P4 లో దత్తత తీసుకోవడం అంటే ఏమిటి? సహాయం లేక దాస్య విధానం?

చిత్రం
P4 వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం మీద ప్రజలకే అనుమానాలు కలుగుతుంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ప్రకటించిన "P4" స్కీం అర్థం కాని పరిస్థితి ప్రజలకు.      అయితే ఈ "P4"లో చెప్పిన "దత్తత తీసుకోవడం" అనే భావన ప్రజలలో కలకలం రేపుతోంది. ఇది నిజంగా పేదల పట్ల మానవతా సహాయం కోణమా? లేక డబ్బున్నవారి చేతుల్లో పేదలను వాణిజ్య ఉత్పత్తులా మార్చే దాస్య విధానమా? P4 అంటే ఏమిటి? చంద్రబాబు నాయుడు గారి ప్రకటన ప్రకారం, P4 = People + Public + Private + Partnership అంటే ప్రజలు, ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం కలిసి భాగస్వామ్యంతో పని చేయాలి. ఇది పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మాదిరిగా ఉండవచ్చని చెబుతున్నారు. అయితే ఈసారి ప్రయోజనం కేవలం ఆర్థిక అభివృద్ధి కాదు – పేద కుటుంబాల మార్పు కనిపిస్తాదా లేక పేదలను దిగజార్చే మార్పా... బంగారు కుటుంబాలుకు పథకం: ఏమి చెబుతున్నారు? ఈ పథకంలో ముఖ్యంగా డబ్బున్నవారు, కార్పొరేట్ సంస్థలు, NRIలు వంటి వారు ఒకో పేద కుటుంబాన్ని దత్తత. తీసుకోవాలి అని చెప్పారు. దీని ప్రకారం వారు: 1:ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలి 2: ఆరోగ్యం, విద్యలో సహాయపడాలి 3: జీవనోపాధి కల్పించాల...

25 వేల కోట్ల మద్యం మాఫియా మూల విరాట్టు చంద్రబాబే!

చిత్రం
ఏపీలో మద్యం మాఫియా వెనక అసలు దోపిడీదారుడు ఎవరో తెలుసుకోవాలంటే… 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో చోటుచేసుకున్న దుర్మార్గాలు ఒక్కసారి గుర్తించాలి!    మద్యం మాఫియాకు డైరెక్ట్ లింక్ ఉన్న చంద్రబాబు కీలక అడుగులు: 1. డిస్టిలరీల జోలికి వెళ్లిన చరిత్ర:  ఏపీలో ఉన్న 20 లిక్కర్ డిస్టిలరీలలో 14కు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. కాంగ్రెస్ హయాంలో 6, జగన్ హయాంలో 0.   2. చీకటి జీవోలు – మద్యం పన్నుల రద్దు:  2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ ట్యాక్స్ రద్దు చేసి, రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,300 కోట్లు, మొత్తం రూ.5,200 కోట్ల నష్టం!   3. బహిరంగ దోపిడీ – బెల్ట్ షాపుల రాజ్యం:  టీడీపీ సిండికేట్ ద్వారా, 4,380 ప్రైవేట్ మద్యం దుకాణాలు, 4,380 పర్మిట్ రూములు, 43,000 బెల్ట్ షాపులు, MRP కంటే 20% అధిక ధరలకు అమ్మకాలు, రూ.20 వేల కోట్ల దోపిడీ 4. సీఐడీ కేసు – ఆధారాలతో సహా కేసు నమోదు బాబుపై:  2023లోనే CID కేసు నమోదు, చంద్రబాబు అప్పటి నుంచి అంతిమ బెయిల్ మీదే ఉన్నారు.   5. బ్రాండ్‌లు – మద్యం కంపెనీలతో కుమ్మక్కు:  ఊరుపేరు లేని 200 కొత్త మద్యం బ్రాండ్‌లు...

జగన్‌కి 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి? అసలైన కారణాలు ఇవే

చిత్రం
 2024 ఎన్నికల ఫలితాల్లో YSRCP పార్టీకి 11 సీట్లు ఎందుకు వచ్చాయి,  కూటమి నాయకులు భారీ మెజార్టీతో ఎలా గెలిచారు, ప్రజల ఓట్లేస్తే గగెలిచారా? లేక EVM ట్యాంపరింగ్ ద్వారా గెలిచారా?  జగన్‌మోహన్ రెడ్డి గారి పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని . ఇప్పటికి ఇష్టానుసారంగా కుక్కల్లాగా మొరుగుతున్నారు, కానీ ఈ ఫలితాలు నిజంగా జగన్‌ పాలనకి 11 సీట్లు వచ్చాయా? లేక కూటమి ప్రజలనీ మాయ మాటలతో మోసం చేసిన ఫలితమా?    అసలు వాస్తవాలు ఏమిటి  1. జగన్ కన్నా మేమే ఎక్కువ ఇస్తాం” అనే మాయా మాటలు ఎన్నికల సమయంలో చంద్రబాబు – పవన్ కళ్యాణ్‌ మాటలు వినగానే, ఎవరికైనా  ఆశ కలుగుతాది అంత భారీ వాగ్దానాలు ఇచ్చారు. జగన్‌ గారు ఆప్పటికే వందలకుపైగా సంక్షేమ పథకాలతో ప్రజల అభివృద్ధిని సాధించారు. కానీ, చంద్రబాబు – పవన్  ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చారు, జగన్ ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తాం! అనీ ప్రజలను ప్రలోభ పెట్టారు   2. జగన్ అప్పులు చేశాడు, మేమైతే సంపద సృష్టిస్తాం ఇది అత్యంత దుర్మార్గమైన విమర్శ. జగన్ గారు అప్పులు చేసి ఎవరి జేబుల్లో పెట్టలేదు. విద్య, వైద్యం, పింఛన్లు, గృహాలు — ఇవన్నీ ల...