పోస్ట్‌లు

TDP లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జగన్‌కు వచ్చే అభిమానాన్ని పోలీసులతో అడ్డుకుంటావా? ప్రజాస్వామ్యంపై కేసుల పాలన

చిత్రం
 జగన్‌మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనను అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యానికి నేరుగా సవాల్ విసిరినట్లుగా ఉన్నాయి. “112 మందికంటే ఎక్కువ మంది వస్తే ఒక్కొక్కరిపై ఐదు కేసులు పెడతాం” అనే హెచ్చరిక ఏ రాజకీయ పక్షానికైనా శోచనీయమైన దురదృష్టం.    ఇది నేరుగా ప్రజల హక్కుల మీద దాడి. ఒక నాయకుడిని కలవాలనే ఆసక్తితో వస్తున్న లక్షల మంది అభిమానులను కేసుల బెదిరింపులతో భయపెట్టాలనుకోవడం ఏ విధమైన పాలనకు సంకేతం? చంద్రబాబు ప్రజలు గెలిపించారా? లేక…ఈవీఎం ట్యాంపరింగ్ తో గెలిచారా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి నిర్ణయం కూడా ప్రజల నుండి దూరంగా, పోలీస్ వ్యవస్థ ఆధారంగా, నడుస్తుంది. అసలు ప్రజలు నిజంగా నిన్ను గెలిపించారా అన్న అనుమానం ఇదే తీరు వల్ల ఏర్పడుతోంది. ఎందుకంటే ఓట్లతో గెలిచిన నాయకుడికి ప్రజలతో సంబంధం ఉండాలి, కానీ మీ తీరు చూస్తే, ప్రజలను వద్దనుకునే ప్రయత్నమే కనబడుతోంది. జగన్‌ అంటే ఒక్క నాయకుడే కాదు – జగన్ అంటే ప్రజల్లో ఒక నమ్మకం – ఒక ప్రజా సునామీ వైఎస్ జగన్ గారు ఒక సామాన్య నాయకుడు కాదు. ఆయన పేరు వినగానే వేలాది మంది జనాలు పరిగెడతారు. ఎందు...

జగన్‌కి 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి? అసలైన కారణాలు ఇవే

చిత్రం
 2024 ఎన్నికల ఫలితాల్లో YSRCP పార్టీకి 11 సీట్లు ఎందుకు వచ్చాయి,  కూటమి నాయకులు భారీ మెజార్టీతో ఎలా గెలిచారు, ప్రజల ఓట్లేస్తే గగెలిచారా? లేక EVM ట్యాంపరింగ్ ద్వారా గెలిచారా?  జగన్‌మోహన్ రెడ్డి గారి పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని . ఇప్పటికి ఇష్టానుసారంగా కుక్కల్లాగా మొరుగుతున్నారు, కానీ ఈ ఫలితాలు నిజంగా జగన్‌ పాలనకి 11 సీట్లు వచ్చాయా? లేక కూటమి ప్రజలనీ మాయ మాటలతో మోసం చేసిన ఫలితమా?    అసలు వాస్తవాలు ఏమిటి  1. జగన్ కన్నా మేమే ఎక్కువ ఇస్తాం” అనే మాయా మాటలు ఎన్నికల సమయంలో చంద్రబాబు – పవన్ కళ్యాణ్‌ మాటలు వినగానే, ఎవరికైనా  ఆశ కలుగుతాది అంత భారీ వాగ్దానాలు ఇచ్చారు. జగన్‌ గారు ఆప్పటికే వందలకుపైగా సంక్షేమ పథకాలతో ప్రజల అభివృద్ధిని సాధించారు. కానీ, చంద్రబాబు – పవన్  ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చారు, జగన్ ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తాం! అనీ ప్రజలను ప్రలోభ పెట్టారు   2. జగన్ అప్పులు చేశాడు, మేమైతే సంపద సృష్టిస్తాం ఇది అత్యంత దుర్మార్గమైన విమర్శ. జగన్ గారు అప్పులు చేసి ఎవరి జేబుల్లో పెట్టలేదు. విద్య, వైద్యం, పింఛన్లు, గృహాలు — ఇవన్నీ ల...

అసలు లిక్కర్ స్కాం ఎవరిది? జగన్ చెప్పిన నంబర్లతో బాబు షాక్

చిత్రం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లిక్కర్ వ్యవహారంపై  ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు బండారం బయట పెట్టారు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జగన్ హయాంలో లిక్కర్ అమ్మకాలు తగ్గినా ఆదాయం ఎలా పెరిగింది? అంటే ఏదో మాయాజాలం కాదు, పూర్తి ఆంకెలతో జగనే సమాధానం చెప్పారు.             లిక్కర్ అమ్మకాల లెక్కలు చెపుతున్నాయి – లిక్కర్ స్కాం ఎవరు వైపు ఉందో బాబు పాలనలో (2014–19) :                                  మొదటి ఏడాది (2014–15): 4.62 కోట్ల కేసులు అమ్మారు చివరి ఏడాది (2018–19): 6.61 కోట్ల కేసులు అమ్మారు అంటే పెరిగిన అమ్మకాలు: 2 కోట్ల కేసులు జగన్ పాలనలో (2023–24):                                    లిక్కర్ అమ్మకాలు: 4.44 కోట్ల కేసులు అమ్మారు, అంట...