పోస్ట్‌లు

సుగాలి ప్రీతి తల్లి షాకింగ్ కామెంట్స్ పవన్ కల్యాణ్‌ మోసం చేశాడు!

చిత్రం
 2017లో జరిగిన ఘోర సంఘటన తర్వాత న్యాయం కోసం పోరాడుతున్న సుగాలి ప్రీతి కుటుంబం ఇంకా ఆ బాధల బరువును మోస్తూనే ఉంది. సుగాలి ప్రీతి తల్లి పార్వతి  పవన్ కళ్యాణ్ నీ ప్రశ్నించింది మీ రాజకీయం కోసం  నా కూతురు చావును ఉపయోగించుకొని డిప్యూటీ సీఎం అయ్యాడు   టిడిపి పాలనలో నిర్లక్ష్యం 2017లో సుగాలి ప్రీతి కేసు వెలుగులోకి వచ్చినప్పుడు, అప్పటి టిడిపి ప్రభుత్వం కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయలేదని పార్వతి ఆరోపించారు. కేసు న్యాయపరంగా కూడా ముందుకు సాగకపోవడంతో కుటుంబం తీవ్ర కష్టాలు అనుభవించిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన భరోసా వైఎస్ జగన్ హయాంలో మాకు పరిహారం అందించారని, నిజమైన ఆదరణ లభించిందని ఆమె స్పష్టం చేశారు. జగన్ మాకు అండగా నిలబడ్డారని, మా కష్టాలు అర్థం చేసుకున్నారని అన్నారు. పవన్ కల్యాణ్‌ మాకు నమ్మక ద్రోహం చేశారు ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ మూడు నెలల్లో సుగాలి ప్రీతి కేసు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, కానీ 14 నెలలు గడిచినా ఎలాంటి న్యాయం జరగలేదని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఉద్దేశపూర్వకంగా మా కుటుంబాన్ని ఇబ్బందిపెట్టారని, తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోప...

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ – కూటమి చేతులెత్తిన పరిస్థితి

చిత్రం
2021లో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆంధ్రుల గర్వకారణమైన ఉక్కు ప్లాంట్‌ను ప్రైవేటు చేతుల్లో పెట్టవద్దని ప్రజలు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు గళమెత్తాయి.   ఆ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు, 2024 వరకు ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయడంలో విజయవంతమయ్యారు. 🔹 2021లో ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న కేంద్రం. 🔹 జగన్ గారి పోరాటంతో 3 సంవత్సరాలు నిలిపివేయబడింది. 🔹 ఇప్పుడు 2024లో ఏర్పడిన టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి ప్రభుత్వంలో మళ్లీ ప్లాంట్లో 32 విభాగాలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. 🔹 ఒక్క రోజులోనే 32 విభాగాలను ప్రైవేటుపరం చేయడం ప్రారంభించారు. ప్రజల ఆగ్రహం: 👉 “జగన్ ఉన్నప్పుడు విశాఖ ఉక్కు కాపాడబడింది. 👉 కూటమి రాగానే ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటు చేతుల్లోకి ఇస్తున్నారు.” ఈ విధానం వల్ల ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. స్థానిక యువతకు లభించే ఉద్య...

రాహుల్‌కి జగన్ ఎందుకు సపోర్ట్ చేయరు – పూర్వనేపథ్యం మీకే చెబుతోంది

చిత్రం
ఇటీవ‌ల కొన్ని సోషల్ మీడియా వేదిక‌ల్లో "రాహుల్ గాంధీ ఈసీపై పోరాటం చేస్తుంటే, జగన్ ఎందుకు మద్దతు ఇవ్వరు?" అనే ప్రశ్న ఎక్కువ‌గా వినిపిస్తోంది. కానీ ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాలంటే, 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకోవాలి.   YS రాజశేఖర్ రెడ్డి గారి మరణం తరువాత జరిగిన గేమ్ 2009లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తరువాత, చంద్రబాబు గేమ్ స్టార్ట్ చేశారు, కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్‌లోకి వెళ్లిపోయారని, ఒక కీలక కాంగ్రెస్ నేత స్వయంగా చెప్పిన విషయాన్ని గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ప్రస్తావించారు.   చంద్రబాబు – రాహుల్ అండర్‌స్టాండింగ్ చంద్రబాబు రాహుల్ గాంధీ సూచనలతోనే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తరువాత సీఎం గా అయ్యాడు. అదే విధంగా, షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేయడం కూడా బహిరంగ రహస్యం. ఈ కారణంగా షర్మిల, బీజేపీతో కలసి ఉన్న బాబు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, జగన్‌పై రోజూ దాడులు చేస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అక్రమాలపై రాహుల్‌ మౌనం రాహుల్ గాంధీ కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల అక్రమాల గురించి బహిరంగంగా మాట్లాడినా… ఏప...

2024 EVM స్కాం – ప్రజాస్వామ్యంలో పెరిగిన అనుమానాలు!"

చిత్రం
 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఓ శబ్దం వినిపిస్తోంది — EVM ట్యాంపరింగ్ జరిగింది? ఇది ఏ ఒక్క పార్టీ లేదా నాయకుడి వాదన కాదు. ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకమున్న ప్రతిఒక్కరూ ఇప్పుడు ఇదే ప్రశ్నిస్తున్నారు.   ఎన్నికలపై భారీ ఆరోపణలు – విపక్షాల ఆవేదన తాజాగా తృణమూల్ కాంగ్రెస్ MP సాయంనీ గోష్ లోక్‌సభలో మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో ఈవీఎం స్కాం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్ ప్రజాప్రతినిధి దీని ప్రధాన కారకుడు! ఈ ఆరోపణలు సామాన్యమైనవి కావు. రాష్ట్రాన్ని దాటి దేశవ్యాప్తంగా ఈవీఎంల విశ్వసనీయతపై గొప్ప డిబేట్‌కు దారితీస్తున్నాయి.     రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు – “ఇది దేశద్రోహం!” రాహుల్ గాంధీ మూడోసారి కూడా ఈవీఎంలపై తన ఆందోళనను పునరుద్ఘాటించారు: "దేశంలో ఎన్నికల వ్యవస్థ చనిపోయింది!" "లోక్‌సభ ఎన్నికలు EVM ట్యాంపరింగ్ అయ్యాయి." "ఈసీపై ప్రజలకు నమ్మకం లేదు." "ఒరిజినల్ ఓటర్ లిస్ట్‌లను కనుగొనలేకపోతున్నాం." "ఎన్నికల కమిషన్‌లో దొంగతనానికి పాల్పడిన వారిని విడిచిపెట్టం – ఇది దేశద్రోహం!" ఈ మాటలు ఏ రాజకీయ నాయకుడైనా సాధారణంగా మాట్లాడే మా...

జగన్‌కు వచ్చే అభిమానాన్ని పోలీసులతో అడ్డుకుంటావా? ప్రజాస్వామ్యంపై కేసుల పాలన

చిత్రం
 జగన్‌మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనను అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యానికి నేరుగా సవాల్ విసిరినట్లుగా ఉన్నాయి. “112 మందికంటే ఎక్కువ మంది వస్తే ఒక్కొక్కరిపై ఐదు కేసులు పెడతాం” అనే హెచ్చరిక ఏ రాజకీయ పక్షానికైనా శోచనీయమైన దురదృష్టం.    ఇది నేరుగా ప్రజల హక్కుల మీద దాడి. ఒక నాయకుడిని కలవాలనే ఆసక్తితో వస్తున్న లక్షల మంది అభిమానులను కేసుల బెదిరింపులతో భయపెట్టాలనుకోవడం ఏ విధమైన పాలనకు సంకేతం? చంద్రబాబు ప్రజలు గెలిపించారా? లేక…ఈవీఎం ట్యాంపరింగ్ తో గెలిచారా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి నిర్ణయం కూడా ప్రజల నుండి దూరంగా, పోలీస్ వ్యవస్థ ఆధారంగా, నడుస్తుంది. అసలు ప్రజలు నిజంగా నిన్ను గెలిపించారా అన్న అనుమానం ఇదే తీరు వల్ల ఏర్పడుతోంది. ఎందుకంటే ఓట్లతో గెలిచిన నాయకుడికి ప్రజలతో సంబంధం ఉండాలి, కానీ మీ తీరు చూస్తే, ప్రజలను వద్దనుకునే ప్రయత్నమే కనబడుతోంది. జగన్‌ అంటే ఒక్క నాయకుడే కాదు – జగన్ అంటే ప్రజల్లో ఒక నమ్మకం – ఒక ప్రజా సునామీ వైఎస్ జగన్ గారు ఒక సామాన్య నాయకుడు కాదు. ఆయన పేరు వినగానే వేలాది మంది జనాలు పరిగెడతారు. ఎందు...

P4 లో దత్తత తీసుకోవడం అంటే ఏమిటి? సహాయం లేక దాస్య విధానం?

చిత్రం
P4 వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం మీద ప్రజలకే అనుమానాలు కలుగుతుంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ప్రకటించిన "P4" స్కీం అర్థం కాని పరిస్థితి ప్రజలకు.      అయితే ఈ "P4"లో చెప్పిన "దత్తత తీసుకోవడం" అనే భావన ప్రజలలో కలకలం రేపుతోంది. ఇది నిజంగా పేదల పట్ల మానవతా సహాయం కోణమా? లేక డబ్బున్నవారి చేతుల్లో పేదలను వాణిజ్య ఉత్పత్తులా మార్చే దాస్య విధానమా? P4 అంటే ఏమిటి? చంద్రబాబు నాయుడు గారి ప్రకటన ప్రకారం, P4 = People + Public + Private + Partnership అంటే ప్రజలు, ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం కలిసి భాగస్వామ్యంతో పని చేయాలి. ఇది పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మాదిరిగా ఉండవచ్చని చెబుతున్నారు. అయితే ఈసారి ప్రయోజనం కేవలం ఆర్థిక అభివృద్ధి కాదు – పేద కుటుంబాల మార్పు కనిపిస్తాదా లేక పేదలను దిగజార్చే మార్పా... బంగారు కుటుంబాలుకు పథకం: ఏమి చెబుతున్నారు? ఈ పథకంలో ముఖ్యంగా డబ్బున్నవారు, కార్పొరేట్ సంస్థలు, NRIలు వంటి వారు ఒకో పేద కుటుంబాన్ని దత్తత. తీసుకోవాలి అని చెప్పారు. దీని ప్రకారం వారు: 1:ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలి 2: ఆరోగ్యం, విద్యలో సహాయపడాలి 3: జీవనోపాధి కల్పించాల...

25 వేల కోట్ల మద్యం మాఫియా మూల విరాట్టు చంద్రబాబే!

చిత్రం
ఏపీలో మద్యం మాఫియా వెనక అసలు దోపిడీదారుడు ఎవరో తెలుసుకోవాలంటే… 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో చోటుచేసుకున్న దుర్మార్గాలు ఒక్కసారి గుర్తించాలి!    మద్యం మాఫియాకు డైరెక్ట్ లింక్ ఉన్న చంద్రబాబు కీలక అడుగులు: 1. డిస్టిలరీల జోలికి వెళ్లిన చరిత్ర:  ఏపీలో ఉన్న 20 లిక్కర్ డిస్టిలరీలలో 14కు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. కాంగ్రెస్ హయాంలో 6, జగన్ హయాంలో 0.   2. చీకటి జీవోలు – మద్యం పన్నుల రద్దు:  2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ ట్యాక్స్ రద్దు చేసి, రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,300 కోట్లు, మొత్తం రూ.5,200 కోట్ల నష్టం!   3. బహిరంగ దోపిడీ – బెల్ట్ షాపుల రాజ్యం:  టీడీపీ సిండికేట్ ద్వారా, 4,380 ప్రైవేట్ మద్యం దుకాణాలు, 4,380 పర్మిట్ రూములు, 43,000 బెల్ట్ షాపులు, MRP కంటే 20% అధిక ధరలకు అమ్మకాలు, రూ.20 వేల కోట్ల దోపిడీ 4. సీఐడీ కేసు – ఆధారాలతో సహా కేసు నమోదు బాబుపై:  2023లోనే CID కేసు నమోదు, చంద్రబాబు అప్పటి నుంచి అంతిమ బెయిల్ మీదే ఉన్నారు.   5. బ్రాండ్‌లు – మద్యం కంపెనీలతో కుమ్మక్కు:  ఊరుపేరు లేని 200 కొత్త మద్యం బ్రాండ్‌లు...