పోస్ట్‌లు

Andhra Pradesh Politics లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సుగాలి ప్రీతి తల్లి షాకింగ్ కామెంట్స్ పవన్ కల్యాణ్‌ మోసం చేశాడు!

చిత్రం
 2017లో జరిగిన ఘోర సంఘటన తర్వాత న్యాయం కోసం పోరాడుతున్న సుగాలి ప్రీతి కుటుంబం ఇంకా ఆ బాధల బరువును మోస్తూనే ఉంది. సుగాలి ప్రీతి తల్లి పార్వతి  పవన్ కళ్యాణ్ నీ ప్రశ్నించింది మీ రాజకీయం కోసం  నా కూతురు చావును ఉపయోగించుకొని డిప్యూటీ సీఎం అయ్యాడు   టిడిపి పాలనలో నిర్లక్ష్యం 2017లో సుగాలి ప్రీతి కేసు వెలుగులోకి వచ్చినప్పుడు, అప్పటి టిడిపి ప్రభుత్వం కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయలేదని పార్వతి ఆరోపించారు. కేసు న్యాయపరంగా కూడా ముందుకు సాగకపోవడంతో కుటుంబం తీవ్ర కష్టాలు అనుభవించిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన భరోసా వైఎస్ జగన్ హయాంలో మాకు పరిహారం అందించారని, నిజమైన ఆదరణ లభించిందని ఆమె స్పష్టం చేశారు. జగన్ మాకు అండగా నిలబడ్డారని, మా కష్టాలు అర్థం చేసుకున్నారని అన్నారు. పవన్ కల్యాణ్‌ మాకు నమ్మక ద్రోహం చేశారు ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ మూడు నెలల్లో సుగాలి ప్రీతి కేసు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, కానీ 14 నెలలు గడిచినా ఎలాంటి న్యాయం జరగలేదని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఉద్దేశపూర్వకంగా మా కుటుంబాన్ని ఇబ్బందిపెట్టారని, తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోప...

రాహుల్‌కి జగన్ ఎందుకు సపోర్ట్ చేయరు – పూర్వనేపథ్యం మీకే చెబుతోంది

చిత్రం
ఇటీవ‌ల కొన్ని సోషల్ మీడియా వేదిక‌ల్లో "రాహుల్ గాంధీ ఈసీపై పోరాటం చేస్తుంటే, జగన్ ఎందుకు మద్దతు ఇవ్వరు?" అనే ప్రశ్న ఎక్కువ‌గా వినిపిస్తోంది. కానీ ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాలంటే, 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకోవాలి.   YS రాజశేఖర్ రెడ్డి గారి మరణం తరువాత జరిగిన గేమ్ 2009లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తరువాత, చంద్రబాబు గేమ్ స్టార్ట్ చేశారు, కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్‌లోకి వెళ్లిపోయారని, ఒక కీలక కాంగ్రెస్ నేత స్వయంగా చెప్పిన విషయాన్ని గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ప్రస్తావించారు.   చంద్రబాబు – రాహుల్ అండర్‌స్టాండింగ్ చంద్రబాబు రాహుల్ గాంధీ సూచనలతోనే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తరువాత సీఎం గా అయ్యాడు. అదే విధంగా, షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేయడం కూడా బహిరంగ రహస్యం. ఈ కారణంగా షర్మిల, బీజేపీతో కలసి ఉన్న బాబు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, జగన్‌పై రోజూ దాడులు చేస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అక్రమాలపై రాహుల్‌ మౌనం రాహుల్ గాంధీ కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల అక్రమాల గురించి బహిరంగంగా మాట్లాడినా… ఏప...

ప్రజల సమస్యలపై మౌనం... యజమానిపై మాట అంటే విజృంభణ

చిత్రం
రాష్ట్రంలో రోజు రోజుకీ రైతులకు అన్యాయం జరుగుతోంది. పండిన పంటకు ధరలేదు, భూములు కార్పొరేట్‌లకు తాకట్టు పెడుతున్నారు. గిరిజనుల భూములను లూటీ చేస్తున్నారు. అక్కచెల్లెమ్మలు రోడ్డుపై నిర్భయంగా నడవలేని స్థితి. అయినా పవన్ కళ్యాణ్ మాత్రం పరిపాలన గాడి తప్పిన పాములా నిశ్శబ్దంగా ఉన్నారు.    కానీ ఇదే నాయకుడు... ఎవరో ఒకరు తన యజమానిపై ఒక్క మాట అన్నారంటే, తల ఎగరేసుకుంటూ వచ్చి,  తొక్క తీస్తా, తోలు తీస్తా, మక్కలి విరుచేస్తా, అని అరిచేసి ఊగిపోతాడు. చంద్రబాబుని ఎవరైనా విమర్శిస్తే మాత్రమే స్పందించే 'రియాక్షన్ స్టార్ పవన్'! పాలన పూర్తిగా గాడి తప్పింది… కానీ పవన్ స్పందన లేదు.  పాలనపై ప్రశ్నిస్తే మౌనం… యజమానినీ ప్రశ్నిస్తే పవన్ నోరు బురద కొట్టేలా తెరుచుకుంటుంది.  పవన్ కళ్యాణ్‌కు ప్రజలు అవసరం లేదు, పదవి ఇచ్చిన యజమాని ముఖ్యం.  అరాచకాలు జరిగినప్పుడు మౌనవ్రతం… జగన్ పేరు వినగానే హడావుడి, హంగామా.    ప్రజలు అరుస్తుంటే  స్పందించని పవన్ — యజమాని మీద మాట అంటే సింహంలా గుర్రుమంటాడు!  ప్రజల గోలకి చెవిలు వినపడవు కానీ. చంద్రబాబు మీద కామెంట్ చేస్తే పవన్ కళ్యాణ్‌కి వెంటనే వి...

జగన్‌కి 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి? అసలైన కారణాలు ఇవే

చిత్రం
 2024 ఎన్నికల ఫలితాల్లో YSRCP పార్టీకి 11 సీట్లు ఎందుకు వచ్చాయి,  కూటమి నాయకులు భారీ మెజార్టీతో ఎలా గెలిచారు, ప్రజల ఓట్లేస్తే గగెలిచారా? లేక EVM ట్యాంపరింగ్ ద్వారా గెలిచారా?  జగన్‌మోహన్ రెడ్డి గారి పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని . ఇప్పటికి ఇష్టానుసారంగా కుక్కల్లాగా మొరుగుతున్నారు, కానీ ఈ ఫలితాలు నిజంగా జగన్‌ పాలనకి 11 సీట్లు వచ్చాయా? లేక కూటమి ప్రజలనీ మాయ మాటలతో మోసం చేసిన ఫలితమా?    అసలు వాస్తవాలు ఏమిటి  1. జగన్ కన్నా మేమే ఎక్కువ ఇస్తాం” అనే మాయా మాటలు ఎన్నికల సమయంలో చంద్రబాబు – పవన్ కళ్యాణ్‌ మాటలు వినగానే, ఎవరికైనా  ఆశ కలుగుతాది అంత భారీ వాగ్దానాలు ఇచ్చారు. జగన్‌ గారు ఆప్పటికే వందలకుపైగా సంక్షేమ పథకాలతో ప్రజల అభివృద్ధిని సాధించారు. కానీ, చంద్రబాబు – పవన్  ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చారు, జగన్ ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తాం! అనీ ప్రజలను ప్రలోభ పెట్టారు   2. జగన్ అప్పులు చేశాడు, మేమైతే సంపద సృష్టిస్తాం ఇది అత్యంత దుర్మార్గమైన విమర్శ. జగన్ గారు అప్పులు చేసి ఎవరి జేబుల్లో పెట్టలేదు. విద్య, వైద్యం, పింఛన్లు, గృహాలు — ఇవన్నీ ల...

కేంద్ర సంస్థలకు కోట్లలో.. ఉర్సాకు ఊరికే!

చిత్రం
బాబు భూ పందేరం: కేంద్ర సంస్థలకు మోత మోగించి, బినామీలకు భూములు ధారాధత్వం చేసిన వైనం     ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధర్మపాలుడిలా నటించే చంద్రబాబు నాయుడు, వెనుక జరిగిన అసలైన డ్రామా ఇదీ! విశాఖలో సంచలనం: ఊరుపేరు లేని ఉర్సాలకు విశాఖలో అత్యంత విలువైన భూములు 59 లక్షలు కె  URSA కి ఇచ్చినమొత్తం విలువ రూ.3,000 కోట్లకు పైగా ఉన్న భూములను బినామీ సంస్థలకు కట్టబెడుతూ బాబు క్యాబినెట్ నుంచి ముద్ర వేసించారు. కేంద్ర సంస్థలపై ధన దండనం : అమరావతిలో ఆర్బీఐ, హడ్కో, ఎల్ఐసీ, గెయిల్, ఎఫ్‌సీఐ వంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు ఎకరం రూ.4 కోట్లు వసూలు. భారత ఆర్మీకి సైతం భూములు ఇవ్వాలంటే ఎకరం రూ.1 కోటి డిమాండ్. బాబు బంధువులకు మాత్రం వంశపారంపర్య గిఫ్ట్: బాలకృష్ణ వియ్యంకుడు, లోకేశ్ తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భారతకు వాళ్ల సంస్థకు ఎకరం కేవలం రూ.లక్ష మాత్రమే.అదీ ఏకంగా 498.93 ఎకరాలను కారుచౌకగా అప్పగించారు. CRDA పరిధిలో బాగా విలువైన భూములు సొంత గూటికి మలచారు.  చంద్రబాబుకి ఇదేం కొత్త మాయ కాదు: బాబు పాలన అంటే భూ దందా! ఉమ్మడి రాష్ట్రంలో ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే స్టైల్. ఐఎంజీ భారత్ అనే బోగస్ కంపెనీ...