పోస్ట్‌లు

జులై, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

P4 లో దత్తత తీసుకోవడం అంటే ఏమిటి? సహాయం లేక దాస్య విధానం?

చిత్రం
P4 వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం మీద ప్రజలకే అనుమానాలు కలుగుతుంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ప్రకటించిన "P4" స్కీం అర్థం కాని పరిస్థితి ప్రజలకు.      అయితే ఈ "P4"లో చెప్పిన "దత్తత తీసుకోవడం" అనే భావన ప్రజలలో కలకలం రేపుతోంది. ఇది నిజంగా పేదల పట్ల మానవతా సహాయం కోణమా? లేక డబ్బున్నవారి చేతుల్లో పేదలను వాణిజ్య ఉత్పత్తులా మార్చే దాస్య విధానమా? P4 అంటే ఏమిటి? చంద్రబాబు నాయుడు గారి ప్రకటన ప్రకారం, P4 = People + Public + Private + Partnership అంటే ప్రజలు, ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం కలిసి భాగస్వామ్యంతో పని చేయాలి. ఇది పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మాదిరిగా ఉండవచ్చని చెబుతున్నారు. అయితే ఈసారి ప్రయోజనం కేవలం ఆర్థిక అభివృద్ధి కాదు – పేద కుటుంబాల మార్పు కనిపిస్తాదా లేక పేదలను దిగజార్చే మార్పా... బంగారు కుటుంబాలుకు పథకం: ఏమి చెబుతున్నారు? ఈ పథకంలో ముఖ్యంగా డబ్బున్నవారు, కార్పొరేట్ సంస్థలు, NRIలు వంటి వారు ఒకో పేద కుటుంబాన్ని దత్తత. తీసుకోవాలి అని చెప్పారు. దీని ప్రకారం వారు: 1:ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలి 2: ఆరోగ్యం, విద్యలో సహాయపడాలి 3: జీవనోపాధి కల్పించాల...

25 వేల కోట్ల మద్యం మాఫియా మూల విరాట్టు చంద్రబాబే!

చిత్రం
ఏపీలో మద్యం మాఫియా వెనక అసలు దోపిడీదారుడు ఎవరో తెలుసుకోవాలంటే… 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో చోటుచేసుకున్న దుర్మార్గాలు ఒక్కసారి గుర్తించాలి!    మద్యం మాఫియాకు డైరెక్ట్ లింక్ ఉన్న చంద్రబాబు కీలక అడుగులు: 1. డిస్టిలరీల జోలికి వెళ్లిన చరిత్ర:  ఏపీలో ఉన్న 20 లిక్కర్ డిస్టిలరీలలో 14కు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. కాంగ్రెస్ హయాంలో 6, జగన్ హయాంలో 0.   2. చీకటి జీవోలు – మద్యం పన్నుల రద్దు:  2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ ట్యాక్స్ రద్దు చేసి, రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,300 కోట్లు, మొత్తం రూ.5,200 కోట్ల నష్టం!   3. బహిరంగ దోపిడీ – బెల్ట్ షాపుల రాజ్యం:  టీడీపీ సిండికేట్ ద్వారా, 4,380 ప్రైవేట్ మద్యం దుకాణాలు, 4,380 పర్మిట్ రూములు, 43,000 బెల్ట్ షాపులు, MRP కంటే 20% అధిక ధరలకు అమ్మకాలు, రూ.20 వేల కోట్ల దోపిడీ 4. సీఐడీ కేసు – ఆధారాలతో సహా కేసు నమోదు బాబుపై:  2023లోనే CID కేసు నమోదు, చంద్రబాబు అప్పటి నుంచి అంతిమ బెయిల్ మీదే ఉన్నారు.   5. బ్రాండ్‌లు – మద్యం కంపెనీలతో కుమ్మక్కు:  ఊరుపేరు లేని 200 కొత్త మద్యం బ్రాండ్‌లు...

పార్లమెంట్లో జగన్ పై దాడికి సిద్ధం కండి!

చిత్రం
 రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావాలి, ప్రత్యేక హోదా సాధించాలి, పోలవరం పూర్తవ్వాలి… ఇవన్నీ మన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు. కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఇవేమీ ముఖ్యం కావు!   ఇప్పుడు చంద్రబాబు కొత్త గేమ్ ప్లాన్ రెడీ చేశారు పార్లమెంటులో జగన్ మోహన్ రెడ్డి మీద తప్పుడు ప్రచారం చేయండి! కూటమి ఎంపీ లు అందరికీ హుకుం జారీ చేశారు. అంతే గాని రాష్ట్రం అవసరాల కోసం డెవలప్మెంట్ గురించి పార్లమెంట్లో మాట్లాడవద్దని స్పష్టమైన ఆదేశం ఎంపీలకు ఇచ్చారు. ఇది ఎలాంటి? నాయకత్వమా? లేక భయమా? ఒక్క వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం 👉 కేంద్రంతో పోరాడాల్సిన వేదికను 👉 రాష్ట్ర ప్రజల గొంతు వినిపించాల్సిన సభను 👉 అసలు అభివృద్ధి అంశాల్ని పక్కన పెట్టి... జగన్ గారిపై రాజకీయ కక్ష సాధింపుకు వేదికగా మార్చాలనుకోవడం ఎంత నీచమైన ఆలోచన? ఏం బాబూ, జగన్ మోహన్ రెడ్డి పేరు వింటే చాలు భయమేస్తుందా? అందుకే దిల్లీలోనైనా సరే వేదిక ఎక్కడైనా కావచ్చు గాని... జగన్ మీద మాటలు వదలడం తప్ప నీకు వేరేం పనులేవా? చంద్రబాబు గారు, మీరు ఎప్పుడూ వ్యక్తిగత కక్షలతోనే నడుస్తారు. రాష్ట్ర ప్రయోజనాలు మీకు ఎప్పుడూ రెండో ప్రాధాన్యత. పోలవరాన్ని కేం...

ప్రజల సమస్యలపై మౌనం... యజమానిపై మాట అంటే విజృంభణ

చిత్రం
రాష్ట్రంలో రోజు రోజుకీ రైతులకు అన్యాయం జరుగుతోంది. పండిన పంటకు ధరలేదు, భూములు కార్పొరేట్‌లకు తాకట్టు పెడుతున్నారు. గిరిజనుల భూములను లూటీ చేస్తున్నారు. అక్కచెల్లెమ్మలు రోడ్డుపై నిర్భయంగా నడవలేని స్థితి. అయినా పవన్ కళ్యాణ్ మాత్రం పరిపాలన గాడి తప్పిన పాములా నిశ్శబ్దంగా ఉన్నారు.    కానీ ఇదే నాయకుడు... ఎవరో ఒకరు తన యజమానిపై ఒక్క మాట అన్నారంటే, తల ఎగరేసుకుంటూ వచ్చి,  తొక్క తీస్తా, తోలు తీస్తా, మక్కలి విరుచేస్తా, అని అరిచేసి ఊగిపోతాడు. చంద్రబాబుని ఎవరైనా విమర్శిస్తే మాత్రమే స్పందించే 'రియాక్షన్ స్టార్ పవన్'! పాలన పూర్తిగా గాడి తప్పింది… కానీ పవన్ స్పందన లేదు.  పాలనపై ప్రశ్నిస్తే మౌనం… యజమానినీ ప్రశ్నిస్తే పవన్ నోరు బురద కొట్టేలా తెరుచుకుంటుంది.  పవన్ కళ్యాణ్‌కు ప్రజలు అవసరం లేదు, పదవి ఇచ్చిన యజమాని ముఖ్యం.  అరాచకాలు జరిగినప్పుడు మౌనవ్రతం… జగన్ పేరు వినగానే హడావుడి, హంగామా.    ప్రజలు అరుస్తుంటే  స్పందించని పవన్ — యజమాని మీద మాట అంటే సింహంలా గుర్రుమంటాడు!  ప్రజల గోలకి చెవిలు వినపడవు కానీ. చంద్రబాబు మీద కామెంట్ చేస్తే పవన్ కళ్యాణ్‌కి వెంటనే వి...

జగన్‌కి 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి? అసలైన కారణాలు ఇవే

చిత్రం
 2024 ఎన్నికల ఫలితాల్లో YSRCP పార్టీకి 11 సీట్లు ఎందుకు వచ్చాయి,  కూటమి నాయకులు భారీ మెజార్టీతో ఎలా గెలిచారు, ప్రజల ఓట్లేస్తే గగెలిచారా? లేక EVM ట్యాంపరింగ్ ద్వారా గెలిచారా?  జగన్‌మోహన్ రెడ్డి గారి పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని . ఇప్పటికి ఇష్టానుసారంగా కుక్కల్లాగా మొరుగుతున్నారు, కానీ ఈ ఫలితాలు నిజంగా జగన్‌ పాలనకి 11 సీట్లు వచ్చాయా? లేక కూటమి ప్రజలనీ మాయ మాటలతో మోసం చేసిన ఫలితమా?    అసలు వాస్తవాలు ఏమిటి  1. జగన్ కన్నా మేమే ఎక్కువ ఇస్తాం” అనే మాయా మాటలు ఎన్నికల సమయంలో చంద్రబాబు – పవన్ కళ్యాణ్‌ మాటలు వినగానే, ఎవరికైనా  ఆశ కలుగుతాది అంత భారీ వాగ్దానాలు ఇచ్చారు. జగన్‌ గారు ఆప్పటికే వందలకుపైగా సంక్షేమ పథకాలతో ప్రజల అభివృద్ధిని సాధించారు. కానీ, చంద్రబాబు – పవన్  ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చారు, జగన్ ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తాం! అనీ ప్రజలను ప్రలోభ పెట్టారు   2. జగన్ అప్పులు చేశాడు, మేమైతే సంపద సృష్టిస్తాం ఇది అత్యంత దుర్మార్గమైన విమర్శ. జగన్ గారు అప్పులు చేసి ఎవరి జేబుల్లో పెట్టలేదు. విద్య, వైద్యం, పింఛన్లు, గృహాలు — ఇవన్నీ ల...