పోస్ట్‌లు

Chandrababu Naidu లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రాహుల్‌కి జగన్ ఎందుకు సపోర్ట్ చేయరు – పూర్వనేపథ్యం మీకే చెబుతోంది

చిత్రం
ఇటీవ‌ల కొన్ని సోషల్ మీడియా వేదిక‌ల్లో "రాహుల్ గాంధీ ఈసీపై పోరాటం చేస్తుంటే, జగన్ ఎందుకు మద్దతు ఇవ్వరు?" అనే ప్రశ్న ఎక్కువ‌గా వినిపిస్తోంది. కానీ ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాలంటే, 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకోవాలి.   YS రాజశేఖర్ రెడ్డి గారి మరణం తరువాత జరిగిన గేమ్ 2009లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తరువాత, చంద్రబాబు గేమ్ స్టార్ట్ చేశారు, కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్‌లోకి వెళ్లిపోయారని, ఒక కీలక కాంగ్రెస్ నేత స్వయంగా చెప్పిన విషయాన్ని గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ప్రస్తావించారు.   చంద్రబాబు – రాహుల్ అండర్‌స్టాండింగ్ చంద్రబాబు రాహుల్ గాంధీ సూచనలతోనే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తరువాత సీఎం గా అయ్యాడు. అదే విధంగా, షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేయడం కూడా బహిరంగ రహస్యం. ఈ కారణంగా షర్మిల, బీజేపీతో కలసి ఉన్న బాబు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, జగన్‌పై రోజూ దాడులు చేస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అక్రమాలపై రాహుల్‌ మౌనం రాహుల్ గాంధీ కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల అక్రమాల గురించి బహిరంగంగా మాట్లాడినా… ఏప...

జగన్‌కు వచ్చే అభిమానాన్ని పోలీసులతో అడ్డుకుంటావా? ప్రజాస్వామ్యంపై కేసుల పాలన

చిత్రం
 జగన్‌మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనను అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యానికి నేరుగా సవాల్ విసిరినట్లుగా ఉన్నాయి. “112 మందికంటే ఎక్కువ మంది వస్తే ఒక్కొక్కరిపై ఐదు కేసులు పెడతాం” అనే హెచ్చరిక ఏ రాజకీయ పక్షానికైనా శోచనీయమైన దురదృష్టం.    ఇది నేరుగా ప్రజల హక్కుల మీద దాడి. ఒక నాయకుడిని కలవాలనే ఆసక్తితో వస్తున్న లక్షల మంది అభిమానులను కేసుల బెదిరింపులతో భయపెట్టాలనుకోవడం ఏ విధమైన పాలనకు సంకేతం? చంద్రబాబు ప్రజలు గెలిపించారా? లేక…ఈవీఎం ట్యాంపరింగ్ తో గెలిచారా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి నిర్ణయం కూడా ప్రజల నుండి దూరంగా, పోలీస్ వ్యవస్థ ఆధారంగా, నడుస్తుంది. అసలు ప్రజలు నిజంగా నిన్ను గెలిపించారా అన్న అనుమానం ఇదే తీరు వల్ల ఏర్పడుతోంది. ఎందుకంటే ఓట్లతో గెలిచిన నాయకుడికి ప్రజలతో సంబంధం ఉండాలి, కానీ మీ తీరు చూస్తే, ప్రజలను వద్దనుకునే ప్రయత్నమే కనబడుతోంది. జగన్‌ అంటే ఒక్క నాయకుడే కాదు – జగన్ అంటే ప్రజల్లో ఒక నమ్మకం – ఒక ప్రజా సునామీ వైఎస్ జగన్ గారు ఒక సామాన్య నాయకుడు కాదు. ఆయన పేరు వినగానే వేలాది మంది జనాలు పరిగెడతారు. ఎందు...

25 వేల కోట్ల మద్యం మాఫియా మూల విరాట్టు చంద్రబాబే!

చిత్రం
ఏపీలో మద్యం మాఫియా వెనక అసలు దోపిడీదారుడు ఎవరో తెలుసుకోవాలంటే… 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో చోటుచేసుకున్న దుర్మార్గాలు ఒక్కసారి గుర్తించాలి!    మద్యం మాఫియాకు డైరెక్ట్ లింక్ ఉన్న చంద్రబాబు కీలక అడుగులు: 1. డిస్టిలరీల జోలికి వెళ్లిన చరిత్ర:  ఏపీలో ఉన్న 20 లిక్కర్ డిస్టిలరీలలో 14కు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. కాంగ్రెస్ హయాంలో 6, జగన్ హయాంలో 0.   2. చీకటి జీవోలు – మద్యం పన్నుల రద్దు:  2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ ట్యాక్స్ రద్దు చేసి, రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,300 కోట్లు, మొత్తం రూ.5,200 కోట్ల నష్టం!   3. బహిరంగ దోపిడీ – బెల్ట్ షాపుల రాజ్యం:  టీడీపీ సిండికేట్ ద్వారా, 4,380 ప్రైవేట్ మద్యం దుకాణాలు, 4,380 పర్మిట్ రూములు, 43,000 బెల్ట్ షాపులు, MRP కంటే 20% అధిక ధరలకు అమ్మకాలు, రూ.20 వేల కోట్ల దోపిడీ 4. సీఐడీ కేసు – ఆధారాలతో సహా కేసు నమోదు బాబుపై:  2023లోనే CID కేసు నమోదు, చంద్రబాబు అప్పటి నుంచి అంతిమ బెయిల్ మీదే ఉన్నారు.   5. బ్రాండ్‌లు – మద్యం కంపెనీలతో కుమ్మక్కు:  ఊరుపేరు లేని 200 కొత్త మద్యం బ్రాండ్‌లు...

పార్లమెంట్లో జగన్ పై దాడికి సిద్ధం కండి!

చిత్రం
 రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావాలి, ప్రత్యేక హోదా సాధించాలి, పోలవరం పూర్తవ్వాలి… ఇవన్నీ మన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు. కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఇవేమీ ముఖ్యం కావు!   ఇప్పుడు చంద్రబాబు కొత్త గేమ్ ప్లాన్ రెడీ చేశారు పార్లమెంటులో జగన్ మోహన్ రెడ్డి మీద తప్పుడు ప్రచారం చేయండి! కూటమి ఎంపీ లు అందరికీ హుకుం జారీ చేశారు. అంతే గాని రాష్ట్రం అవసరాల కోసం డెవలప్మెంట్ గురించి పార్లమెంట్లో మాట్లాడవద్దని స్పష్టమైన ఆదేశం ఎంపీలకు ఇచ్చారు. ఇది ఎలాంటి? నాయకత్వమా? లేక భయమా? ఒక్క వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం 👉 కేంద్రంతో పోరాడాల్సిన వేదికను 👉 రాష్ట్ర ప్రజల గొంతు వినిపించాల్సిన సభను 👉 అసలు అభివృద్ధి అంశాల్ని పక్కన పెట్టి... జగన్ గారిపై రాజకీయ కక్ష సాధింపుకు వేదికగా మార్చాలనుకోవడం ఎంత నీచమైన ఆలోచన? ఏం బాబూ, జగన్ మోహన్ రెడ్డి పేరు వింటే చాలు భయమేస్తుందా? అందుకే దిల్లీలోనైనా సరే వేదిక ఎక్కడైనా కావచ్చు గాని... జగన్ మీద మాటలు వదలడం తప్ప నీకు వేరేం పనులేవా? చంద్రబాబు గారు, మీరు ఎప్పుడూ వ్యక్తిగత కక్షలతోనే నడుస్తారు. రాష్ట్ర ప్రయోజనాలు మీకు ఎప్పుడూ రెండో ప్రాధాన్యత. పోలవరాన్ని కేం...

ప్రజల సమస్యలపై మౌనం... యజమానిపై మాట అంటే విజృంభణ

చిత్రం
రాష్ట్రంలో రోజు రోజుకీ రైతులకు అన్యాయం జరుగుతోంది. పండిన పంటకు ధరలేదు, భూములు కార్పొరేట్‌లకు తాకట్టు పెడుతున్నారు. గిరిజనుల భూములను లూటీ చేస్తున్నారు. అక్కచెల్లెమ్మలు రోడ్డుపై నిర్భయంగా నడవలేని స్థితి. అయినా పవన్ కళ్యాణ్ మాత్రం పరిపాలన గాడి తప్పిన పాములా నిశ్శబ్దంగా ఉన్నారు.    కానీ ఇదే నాయకుడు... ఎవరో ఒకరు తన యజమానిపై ఒక్క మాట అన్నారంటే, తల ఎగరేసుకుంటూ వచ్చి,  తొక్క తీస్తా, తోలు తీస్తా, మక్కలి విరుచేస్తా, అని అరిచేసి ఊగిపోతాడు. చంద్రబాబుని ఎవరైనా విమర్శిస్తే మాత్రమే స్పందించే 'రియాక్షన్ స్టార్ పవన్'! పాలన పూర్తిగా గాడి తప్పింది… కానీ పవన్ స్పందన లేదు.  పాలనపై ప్రశ్నిస్తే మౌనం… యజమానినీ ప్రశ్నిస్తే పవన్ నోరు బురద కొట్టేలా తెరుచుకుంటుంది.  పవన్ కళ్యాణ్‌కు ప్రజలు అవసరం లేదు, పదవి ఇచ్చిన యజమాని ముఖ్యం.  అరాచకాలు జరిగినప్పుడు మౌనవ్రతం… జగన్ పేరు వినగానే హడావుడి, హంగామా.    ప్రజలు అరుస్తుంటే  స్పందించని పవన్ — యజమాని మీద మాట అంటే సింహంలా గుర్రుమంటాడు!  ప్రజల గోలకి చెవిలు వినపడవు కానీ. చంద్రబాబు మీద కామెంట్ చేస్తే పవన్ కళ్యాణ్‌కి వెంటనే వి...

జగన్‌కి 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి? అసలైన కారణాలు ఇవే

చిత్రం
 2024 ఎన్నికల ఫలితాల్లో YSRCP పార్టీకి 11 సీట్లు ఎందుకు వచ్చాయి,  కూటమి నాయకులు భారీ మెజార్టీతో ఎలా గెలిచారు, ప్రజల ఓట్లేస్తే గగెలిచారా? లేక EVM ట్యాంపరింగ్ ద్వారా గెలిచారా?  జగన్‌మోహన్ రెడ్డి గారి పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని . ఇప్పటికి ఇష్టానుసారంగా కుక్కల్లాగా మొరుగుతున్నారు, కానీ ఈ ఫలితాలు నిజంగా జగన్‌ పాలనకి 11 సీట్లు వచ్చాయా? లేక కూటమి ప్రజలనీ మాయ మాటలతో మోసం చేసిన ఫలితమా?    అసలు వాస్తవాలు ఏమిటి  1. జగన్ కన్నా మేమే ఎక్కువ ఇస్తాం” అనే మాయా మాటలు ఎన్నికల సమయంలో చంద్రబాబు – పవన్ కళ్యాణ్‌ మాటలు వినగానే, ఎవరికైనా  ఆశ కలుగుతాది అంత భారీ వాగ్దానాలు ఇచ్చారు. జగన్‌ గారు ఆప్పటికే వందలకుపైగా సంక్షేమ పథకాలతో ప్రజల అభివృద్ధిని సాధించారు. కానీ, చంద్రబాబు – పవన్  ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చారు, జగన్ ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తాం! అనీ ప్రజలను ప్రలోభ పెట్టారు   2. జగన్ అప్పులు చేశాడు, మేమైతే సంపద సృష్టిస్తాం ఇది అత్యంత దుర్మార్గమైన విమర్శ. జగన్ గారు అప్పులు చేసి ఎవరి జేబుల్లో పెట్టలేదు. విద్య, వైద్యం, పింఛన్లు, గృహాలు — ఇవన్నీ ల...

కూటమి మాయ మాటలు – ప్రజల ఆశలను బలిగొన్న ప్రభుత్వం

చిత్రం
ప్రతి ఎన్నికల ముందు రాజకీయం ఒక డ్రామాగా మారిపోయింది. నటించేవారు మారినా, స్క్రిప్ట్ మాత్రం అదే – మాయ మాటలు, బోగస్ హామీలు, భయపెట్టే ఫేక్ ప్రాపగండా! ఇప్పటి కూటమి ప్రభుత్వం కూడా అలాగే వచ్చింది. ఒకింత ఆశగా, ఇంకొంత నిరీక్షణగా ప్రజలు ఓటు వేశారు. కానీ ఇప్పుడు?             సూపర్ 6 – పేరు మాత్రమే సూపర్! అట్టర్ ప్లాప్ పదవి చేపట్టగానే పెద్దగా ప్రచారం చేసిన "సూపర్ 6" హామీలు ఇప్పుడు ప్రజలకు తలపట్టించే రీతిలో మారాయి. ఒక్క హామీ అయినా నెరవేరిందా? విద్య, వైద్యం, రైతులకు మద్దతు, మహిళలకు భద్రత – ఏ అంశంలోనూ పాజిటివ్ మార్పు కనిపించలేదు. కరెంట్ బిల్లు షాక్ – లైటు వేయకుండానే బిల్లు చూస్తే షాక్ కొడుతుంది  ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత రేట్లతో కరెంట్ బిల్లులు వస్తున్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబం నెలకు వందలు కాదు, వేల రూపాయలు కరెంట్ బిల్లుకే కడుతుంది. దీని ప్రభావం చిన్న వ్యాపారాలపైనా, రైతులపైనా, సాధారణ జీవనంపైనా భయంకరంగా ఉంది. వ్యవసాయ ధరలు? – రైతు జీవితం చీకటి– మద్దతు ధరలు అట్టడుగు. వ్యవసాయ ధరలు పాతాళానికి వెళ్లిపోయాయి. మద్దతు ధర లేదు, సబ్సిడీ లేదు. గింజలకన్నా ఖర్చులే ఎక్కువ. అనుకు...