పోస్ట్‌లు

YSRCP లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జగన్‌కు వచ్చే అభిమానాన్ని పోలీసులతో అడ్డుకుంటావా? ప్రజాస్వామ్యంపై కేసుల పాలన

చిత్రం
 జగన్‌మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనను అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యానికి నేరుగా సవాల్ విసిరినట్లుగా ఉన్నాయి. “112 మందికంటే ఎక్కువ మంది వస్తే ఒక్కొక్కరిపై ఐదు కేసులు పెడతాం” అనే హెచ్చరిక ఏ రాజకీయ పక్షానికైనా శోచనీయమైన దురదృష్టం.    ఇది నేరుగా ప్రజల హక్కుల మీద దాడి. ఒక నాయకుడిని కలవాలనే ఆసక్తితో వస్తున్న లక్షల మంది అభిమానులను కేసుల బెదిరింపులతో భయపెట్టాలనుకోవడం ఏ విధమైన పాలనకు సంకేతం? చంద్రబాబు ప్రజలు గెలిపించారా? లేక…ఈవీఎం ట్యాంపరింగ్ తో గెలిచారా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి నిర్ణయం కూడా ప్రజల నుండి దూరంగా, పోలీస్ వ్యవస్థ ఆధారంగా, నడుస్తుంది. అసలు ప్రజలు నిజంగా నిన్ను గెలిపించారా అన్న అనుమానం ఇదే తీరు వల్ల ఏర్పడుతోంది. ఎందుకంటే ఓట్లతో గెలిచిన నాయకుడికి ప్రజలతో సంబంధం ఉండాలి, కానీ మీ తీరు చూస్తే, ప్రజలను వద్దనుకునే ప్రయత్నమే కనబడుతోంది. జగన్‌ అంటే ఒక్క నాయకుడే కాదు – జగన్ అంటే ప్రజల్లో ఒక నమ్మకం – ఒక ప్రజా సునామీ వైఎస్ జగన్ గారు ఒక సామాన్య నాయకుడు కాదు. ఆయన పేరు వినగానే వేలాది మంది జనాలు పరిగెడతారు. ఎందు...

25 వేల కోట్ల మద్యం మాఫియా మూల విరాట్టు చంద్రబాబే!

చిత్రం
ఏపీలో మద్యం మాఫియా వెనక అసలు దోపిడీదారుడు ఎవరో తెలుసుకోవాలంటే… 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో చోటుచేసుకున్న దుర్మార్గాలు ఒక్కసారి గుర్తించాలి!    మద్యం మాఫియాకు డైరెక్ట్ లింక్ ఉన్న చంద్రబాబు కీలక అడుగులు: 1. డిస్టిలరీల జోలికి వెళ్లిన చరిత్ర:  ఏపీలో ఉన్న 20 లిక్కర్ డిస్టిలరీలలో 14కు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. కాంగ్రెస్ హయాంలో 6, జగన్ హయాంలో 0.   2. చీకటి జీవోలు – మద్యం పన్నుల రద్దు:  2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ ట్యాక్స్ రద్దు చేసి, రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,300 కోట్లు, మొత్తం రూ.5,200 కోట్ల నష్టం!   3. బహిరంగ దోపిడీ – బెల్ట్ షాపుల రాజ్యం:  టీడీపీ సిండికేట్ ద్వారా, 4,380 ప్రైవేట్ మద్యం దుకాణాలు, 4,380 పర్మిట్ రూములు, 43,000 బెల్ట్ షాపులు, MRP కంటే 20% అధిక ధరలకు అమ్మకాలు, రూ.20 వేల కోట్ల దోపిడీ 4. సీఐడీ కేసు – ఆధారాలతో సహా కేసు నమోదు బాబుపై:  2023లోనే CID కేసు నమోదు, చంద్రబాబు అప్పటి నుంచి అంతిమ బెయిల్ మీదే ఉన్నారు.   5. బ్రాండ్‌లు – మద్యం కంపెనీలతో కుమ్మక్కు:  ఊరుపేరు లేని 200 కొత్త మద్యం బ్రాండ్‌లు...

పార్లమెంట్లో జగన్ పై దాడికి సిద్ధం కండి!

చిత్రం
 రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావాలి, ప్రత్యేక హోదా సాధించాలి, పోలవరం పూర్తవ్వాలి… ఇవన్నీ మన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు. కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఇవేమీ ముఖ్యం కావు!   ఇప్పుడు చంద్రబాబు కొత్త గేమ్ ప్లాన్ రెడీ చేశారు పార్లమెంటులో జగన్ మోహన్ రెడ్డి మీద తప్పుడు ప్రచారం చేయండి! కూటమి ఎంపీ లు అందరికీ హుకుం జారీ చేశారు. అంతే గాని రాష్ట్రం అవసరాల కోసం డెవలప్మెంట్ గురించి పార్లమెంట్లో మాట్లాడవద్దని స్పష్టమైన ఆదేశం ఎంపీలకు ఇచ్చారు. ఇది ఎలాంటి? నాయకత్వమా? లేక భయమా? ఒక్క వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం 👉 కేంద్రంతో పోరాడాల్సిన వేదికను 👉 రాష్ట్ర ప్రజల గొంతు వినిపించాల్సిన సభను 👉 అసలు అభివృద్ధి అంశాల్ని పక్కన పెట్టి... జగన్ గారిపై రాజకీయ కక్ష సాధింపుకు వేదికగా మార్చాలనుకోవడం ఎంత నీచమైన ఆలోచన? ఏం బాబూ, జగన్ మోహన్ రెడ్డి పేరు వింటే చాలు భయమేస్తుందా? అందుకే దిల్లీలోనైనా సరే వేదిక ఎక్కడైనా కావచ్చు గాని... జగన్ మీద మాటలు వదలడం తప్ప నీకు వేరేం పనులేవా? చంద్రబాబు గారు, మీరు ఎప్పుడూ వ్యక్తిగత కక్షలతోనే నడుస్తారు. రాష్ట్ర ప్రయోజనాలు మీకు ఎప్పుడూ రెండో ప్రాధాన్యత. పోలవరాన్ని కేం...

జగన్‌కి 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి? అసలైన కారణాలు ఇవే

చిత్రం
 2024 ఎన్నికల ఫలితాల్లో YSRCP పార్టీకి 11 సీట్లు ఎందుకు వచ్చాయి,  కూటమి నాయకులు భారీ మెజార్టీతో ఎలా గెలిచారు, ప్రజల ఓట్లేస్తే గగెలిచారా? లేక EVM ట్యాంపరింగ్ ద్వారా గెలిచారా?  జగన్‌మోహన్ రెడ్డి గారి పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని . ఇప్పటికి ఇష్టానుసారంగా కుక్కల్లాగా మొరుగుతున్నారు, కానీ ఈ ఫలితాలు నిజంగా జగన్‌ పాలనకి 11 సీట్లు వచ్చాయా? లేక కూటమి ప్రజలనీ మాయ మాటలతో మోసం చేసిన ఫలితమా?    అసలు వాస్తవాలు ఏమిటి  1. జగన్ కన్నా మేమే ఎక్కువ ఇస్తాం” అనే మాయా మాటలు ఎన్నికల సమయంలో చంద్రబాబు – పవన్ కళ్యాణ్‌ మాటలు వినగానే, ఎవరికైనా  ఆశ కలుగుతాది అంత భారీ వాగ్దానాలు ఇచ్చారు. జగన్‌ గారు ఆప్పటికే వందలకుపైగా సంక్షేమ పథకాలతో ప్రజల అభివృద్ధిని సాధించారు. కానీ, చంద్రబాబు – పవన్  ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చారు, జగన్ ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తాం! అనీ ప్రజలను ప్రలోభ పెట్టారు   2. జగన్ అప్పులు చేశాడు, మేమైతే సంపద సృష్టిస్తాం ఇది అత్యంత దుర్మార్గమైన విమర్శ. జగన్ గారు అప్పులు చేసి ఎవరి జేబుల్లో పెట్టలేదు. విద్య, వైద్యం, పింఛన్లు, గృహాలు — ఇవన్నీ ల...

జగన్ గారి పునరాగమనానికి మార్గం – 2029 కోసం మా కసి శ్రమ!

చిత్రం
ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు ఉన్నాయనుకోవచ్చు. కానీ ఈ నాలుగు సంవత్సరాలు ఓ రాజకీయ సైనికుడికి చాలా విలువైనవి. ఇది రాముడు వనవాసం వెళ్లినట్టు కాలం కాదు… ఇది యోధుడు తన ఆయుధాలను తిరిగి రాక కోసం సిద్ధమయ్యే కాలం.             జగన్ మోహన్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు అధికారంలో లేకపోయినా, మా గుండెల్లో మీరే ముఖ్యమంత్రి. మీ త్యాగాలు, పాలన, సంక్షేమ పథకాలు మమ్మల్ని మిమ్మల్ని మరింత ప్రేమించేలా చేశాయి. ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకుంటున్న నాయకుడు కాదు... తరువాతి పోరాటానికి సైన్యం సిద్ధం చేస్తున్న చాణక్యుడి లాంటి నాయకుడు. ఈ నాలుగేళ్లలో మేము ఏమి చేయాలో మాకు స్పష్టంగా తెలుసు: ప్రజల మధ్యకి వెళ్లాలి గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేయాలి కూటమి చేస్తున్న మోసాల్ని బయట పెట్టాలి మీ భావజాలాన్ని గ్రామంలో ప్రతి గుడిసెలోకి తీసుకెళ్లాలి మేము సిద్ధం... మీరు చెపితే మేము ముందుంటాం... మీరు వస్తే మేము వెనుక నిలుస్తాం... 2029లో మళ్లీ మీరే సీఎం కావాలి – ఇదే మా లక్ష్యం, ఇదే మా దీక్ష. జగన్ గారు, మీరు సైనికుడిగా మమ్మల్ని తయారు చేయండి... మేము నిన్ను రాజుగా చుస్తాం. ys jagan ✊🔥 👉 మీరు కూడా ఈ పోరాట...

అసలు లిక్కర్ స్కాం ఎవరిది? జగన్ చెప్పిన నంబర్లతో బాబు షాక్

చిత్రం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లిక్కర్ వ్యవహారంపై  ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు బండారం బయట పెట్టారు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జగన్ హయాంలో లిక్కర్ అమ్మకాలు తగ్గినా ఆదాయం ఎలా పెరిగింది? అంటే ఏదో మాయాజాలం కాదు, పూర్తి ఆంకెలతో జగనే సమాధానం చెప్పారు.             లిక్కర్ అమ్మకాల లెక్కలు చెపుతున్నాయి – లిక్కర్ స్కాం ఎవరు వైపు ఉందో బాబు పాలనలో (2014–19) :                                  మొదటి ఏడాది (2014–15): 4.62 కోట్ల కేసులు అమ్మారు చివరి ఏడాది (2018–19): 6.61 కోట్ల కేసులు అమ్మారు అంటే పెరిగిన అమ్మకాలు: 2 కోట్ల కేసులు జగన్ పాలనలో (2023–24):                                    లిక్కర్ అమ్మకాలు: 4.44 కోట్ల కేసులు అమ్మారు, అంట...

కూటమి కుట్రలు – ప్రజలను మోసగించడానికే ఈ డ్రామా!

చిత్రం
ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్‌మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక మార్గంలో అరెస్టు చేయాలని కుట్రలు పన్నుతోంది. ఇది హఠాత్ గా కాదు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో, ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ఓ రాజకీయ డ్రామా. జగన్ పేరు గుర్తుకొస్తే చంద్రబాబుకు భయం గుబులు               ఒకసారి గుర్తించండి – 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జగన్ గారిని అరెస్టు చేసి 16 నెలలు జైల్లో ఉంచింది. దాంతో ఏమైంది? ప్రజలు దాన్ని తిప్పి కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా తరిమి కొట్టారు. ఇప్పుడు అదే పని చంద్రబాబు చేస్తే, 2029లొ కూటమి పార్టీలన్నీ కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ప్రజలు దారుణంగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో రైతు ఏడుస్తున్నాడు, విద్యార్థి భవిష్యత్తు కోసం బాధపడుతున్నాడు, తల్లి బిడ్డకు ఆహారం పెట్టలేక కన్నీరు కారుస్తోంది. ఈ పరిస్థితుల్లో పాలన చేయలేని చంద్రబాబు ఏం చేస్తున్నాడు? “రెడ్ బుక్”లో రాజకీయ వేధింపులకు పాఠాలు చదువుతున్నాడు!  విద్యకు గతి లేదు, వైద్యం భారంగా మారింది. అసలు ప్రజల పాలన మీద దృష్టి పెట్టాలి కదా? కానీ చంద్రబా...

సింహాచలం విషాదం: పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి!

చిత్రం
సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ఘోర ఘటనలో ఎనిమిది మంది భక్తులు బలయ్యారు. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు – ఇది ప్రభుత్వానికి, ముఖ్యంగా దేవస్థానాల భద్రతను నిర్లక్ష్యం చేసిన అధికారులకు ప్రభుత్వానికి హెచ్చరిక.   అయితే, గతంలో చిన్న చిన్న అంశాలకే దీక్షలు చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎందుకు మౌనంగా ఉన్నారు? తిరుపతిలో లడ్డూ కల్తీ అయ్యిందని ప్రాయశ్చిత్త దీక్ష చేసిన నేత, ఇప్పుడు ఎనిమిది మంది ప్రాణాలు పోయినప్పటికీ ఒక్క క్షణం తలవంచలేదంటే ప్రజల ప్రాణాల పట్ల ఆయనకు గౌరవం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్‌కు పశ్చాత్తాపం ఉంటే, సింహాచలం మెట్లని  కడిగి, నిజమైన భక్తుడిలా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. ఇది సినిమా డైలాగ్‌లు చెప్పే సందర్భం కాదు, నిజమైన బాధితుల కోసం గళం వినిపించాల్సిన సమయం. ప్రజల ప్రశ్న: ఒక దేవస్థానంలో భక్తుల ప్రాణాలు పోయినప్పుడు మౌనంగా ఉండే నేత పవన్ కళ్యాణ్ "భక్తి" గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? Jagan Tv1 విశ్లేషణ నచ్చినట్లయితే షేర్ చేయండి   Pawan Kalyan Deeksha, Simhachalam Tragedy, Simhachalam Accident, Pawan Kalyan Reaction, Andhra Politics News, YSRCP vs JanaSena,...