పోస్ట్‌లు

మార్చి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

లూలు మాల్ - విశాఖ భూమి లూటీపై బొత్స విరుచుకుపాటు!

చిత్రం
 విశాఖపట్టణంలో విలువైన ప్రభుత్వ భూమిని కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ, చంద్రబాబు & ప‌వ‌న్ కూట‌మి ప్రజాసంపదను కొల్లగొడుతోందని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీచ్ రోడ్డులో 13.43 ఎకరాల విలువైన భూమిని లూలు గ్రూప్‌కు 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు కాబోయే బినామీల డీలింగులు ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.   ₹1300 కోట్ల భూమి – కేవలం ₹6 కోట్లు లీజు? ఇది ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టా? లేక చంద్రబాబు, ప‌వ‌న్ & వారి ప్రైవేట్ మిత్రుల బినామీ ఒప్పందమా? ₹1300 కోట్ల విలువైన భూమిని కేవలం ₹6 కోట్లు లీజుకు ఇవ్వడం అంటే ఇది బహిరంగంగా జరిగే దోపిడీ కాదా? ప్రజా ఆస్తులను తక్కువ ధరకు కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడంలో ఏమాత్రం న్యాయం ఉంది   కూటమి ప్రభుత్వం వైజాగ్‌ను అమ్మే కుట్ర – బొత్స తీవ్ర విమర్శలు ఈ భూమిని హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, సినిమా హాల్స్ నిర్మించడానికి ఇవ్వడమేంటని ప్రశ్నించిన బొత్స, విశాఖలోని ప్రభుత్వ భూములను సొంత ఆస్తుల్లా అమ్ముకునే పచ్చ ప్రభుత్వం కుట్రలు సాగిస్తున్నదని విమర్శించారు. చంద్రబాబు గతంలో మదినగూడలో లూలు గ్రూ...

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి – జగన్ పాలన v/s కూటమి పాలన

చిత్రం
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు, రెండు కీలకమైన ప్రశ్నలు వస్తాయి:   జగన్ హయాంలో అభివృద్ధి ఉందా? కూటమి ప్రభుత్వం నిజమైన అభివృద్ధి చేస్తోందా? అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి సమగ్రంగా అన్ని రంగాల్లో పురోగతి జరగాలి. ప్రధానంగా, అభివృద్ధి ఐదు ముఖ్యమైన రంగాల్లో ఉండాలి: 1. ఆర్థిక అభివృద్ధి – పెట్టుబడులు, ఉద్యోగాలు, వ్యాపార వృద్ధి.  2. సామాజిక అభివృద్ధి – విద్య, ఆరోగ్యం, పేదలకు సంక్షేమం.  3. వ్యవసాయ అభివృద్ధి – రైతులకు మద్దతు ధర, పెట్టుబడి సాయం.  4. మౌలిక వసతులు – రోడ్లు, తాగునీరు, ట్రాన్స్‌పోర్ట్, హౌసింగ్.  5. పాలనలో పారదర్శకత – అవినీతిరహిత పాలన, ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరే విధానం.

తిరుమల ఏడుకొండలు: చంద్రబాబు అసత్య ప్రచారం – నిజమైన మార్పు తీసుకొచ్చింది వైయస్ రాజశేఖర్ రెడ్డి!

చిత్రం
తిరుమల – పవిత్రమైన భూమి, కానీ అసత్య ప్రచారానికి వేదిక కాదు  తిరుమల హిందువుల పవిత్రమైన క్షేత్రం. శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన ఈ ప్రాంతానికి ఏడుకొండల శ్రేణి విశిష్టత ఉంది. కానీ, ఈ పవిత్రతను కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన అసత్య ప్రచారానికి వాడుకుంటున్నారు .   చంద్రబాబు "తిరుమల ఐదు కొండలు ఉండేవి, ఏడుకొండలు చేసింది నేనే" అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది. కానీ, వాస్తవాన్ని పరిశీలిస్తే, ఏడుకొండల అసలు గాధ – చరిత్ర ఏమి చెబుతోంది? తిరుమలలో శేషాచలం కొండల శ్రేణి మూడున్నర కోట్ల సంవత్సరాలనాటి భౌగోళిక నిర్మాణం. పురాణాల ప్రకారం, ఇవి ఆదిశేషుడి శరీరమేనని భావిస్తారు. ఏడు కొండలు: శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వేంకటాద్రి ఈ విషయాలు అనేక పురాణ గ్రంథాల్లో, పండితుల అధ్యయనాల్లో ప్రస్తావించబడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం అని అర్థమవుతుంది. తిరుమలలో అభివృద్ధికి మార్గదర్శి ఎవరు? చంద్రబాబు తాను తిరుమల అభివృద్ధి చేశానని ప్రచారం చేసుకుంటూ ఉండొచ్చు. కానీ, నిజంగా దేవాలయ అభివృద్ధి, భక్తుల సంక్షేమానికి పెద్దపీట వేసి...

లోకేష్ విద్యాశాఖ మంత్రి కాదు, విద్యను విధ్వంసం చేసే మంత్రి!

చిత్రం
  లోకేష్ నిర్ణయాలు విద్యారంగాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి?   తెలుగు రాష్ట్రాల్లో విద్యావ్యవస్థపై ఏ ప్రభుత్వం వచ్చినా మార్పులు జరగడం సహజం. కానీ, లోకేష్ మంత్రిగా వచ్చిన తీరును చూస్తే, ఆయన విద్యను అభివృద్ధి చేయడం కంటే నాశనం చేయడానికే వచ్చారని అనిపిస్తోంది. 1. ప్రభుత్వ బడులను మూసివేత లోకేష్ మంత్రి అయ్యాక తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రభుత్వ పాఠశాలల విధ్వంసానికి నిదర్శనంగా మారాయి. విద్యను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాల్సిన సమయంలో ప్రభుత్వ బడులను మూసివేసే ఆలోచన ఏంటి? జగన్ గారు ప్రభుత్వం అమలు చేసిన నాడు-నేడు వంటి మంచి ప్రాజెక్టులను కొనసాగించకుండా. లోకేష్ ఆపేయడం, పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేయడమే కాదా?   2. ఉపాధ్యాయుల కొరత, కొత్త నియామకాలు లేదు ఒక్కో స్కూల్లో టీచర్లు లేక పిల్లలు చదువు కోల్పోతున్నారు. కొత్తగా ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ తీరుతో టీచర్ పోస్టుల భర్తీ ఆశలు కరిగిపోతున్నాయి. విద్యారంగంలో ఉద్యోగ అవకాశాలను తక్కువ చేసి, యువతను నిరుద్యోగంలోకి నెట్టడం ఎంత వరకు కరెక్ట్? 3. ఫీజుల పెంపు – కార్పొరేట్ విద్యకు గ్రీన్ సిగ్నల్ ప్రైవేట్ ...

పవన్ కళ్యాణ్ – నమ్మిన వారిని మోసం చేసే నాయకుడు!

చిత్రం
పవన్ కళ్యాణ్ మాటల్లో ఆపద్ధర్మ ఉద్యమకారుడు, కానీ చేతల్లో మోసగాడు. ఆయన ఎప్పుడూ "ప్రజల కోసం పోరాడతా అని మాట్లాడుతాడు" కానీ ఇప్పటి గెలిచి "ఇది నేను ప్రజల కోసం చేశాను" అని చెప్పలేకపోయాడు. నువ్వు గెలిచిన ఓడిపోయిన నేతగా మిగిలిపోయావు. అసలు, జనసేన 12 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఏమైనా ప్రయోజనం ఉందా?   మాటల మాయాజాలం తప్ప వాస్తవాలు కనిపించడం లేదు.   పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే ఒక్కడిగా పోటీ చేయాలి! పవన్ కళ్యాణ్‌కు నిజమైన సామర్థ్యం ఉంటే ఒక్కడుగా పోటీ చేసి గెలవాలి. కానీ, ఆయన మాత్రం టీడీపీ కాళ్ళ మీద , బీజేపీ కాళ్ళ మీద పడి, చంద్రబాబు మోదీ ఆశీస్సులతో రాజకీయాల్లో ముందుకెళ్లాడు. 2024 నీది ఒక గెలుపా? కాదు! SVSN వర్మ రాజకీయ భిక్ష వేస్తే గెలిచావు. ఇది ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని దోచుకోవడానికి వేసే డ్రామా మాత్రమే. జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత పవన్‌కు ఉందా? పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనపై విమర్శలు చేయడానికి ముందు, తన రాజకీయ చరిత్రను చూసుకోవాలి . జగన్ గారు ప్రజాసంక్షేమానికి 100+ పథకాలు అమలు చేసి, ప్రజా రాజకీయం ఎలా ఉండాలో చూపించారు. పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీ చేతిలో బానిసగా...

సెకీ ఒప్పందంపై చంద్రబాబు యూటర్న్ – నిజం ఇదే!

చిత్రం
₹2.40 కి కొనుగోలు చేస్తే జగన్ అవినీతి ఆరోపణలు.. ₹5.50 కి కొనుగోలు చేస్తే ఎల్లో మీడియా చంద్రబాబుకు ప్రశంసలు? చంద్రబాబు దొంగబుద్ధి ఎలా ఉందో చూడండి! ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో టీడీపీ మరోసారి తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శించింది. జగన్ హయాంలో సేకి పవర్ కొనుగోలు ఒప్పందం (SECI) అవినీతి అంటూ ఆరోపించిన చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు అదే ఒప్పందాన్ని రద్దు చేయలేకపోవడం ప్రజల్లో అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ విషయంలో అసలు నిజాలు ఏమిటో అర్థం చేసుకోవాలి.   1. జగన్ హయాంలో టీడీపీ ఆరోపణలు – అవినీతి అంటూ ప్రచారం 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ SECI ద్వారా సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది . దీని ద్వారా తక్కువ ధరకు విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రానికి భారం తగ్గించేందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. కానీ, టీడీపీ దీనిపై అవినీతి ఆరోపణలు చేస్తూ రాజకీయం చేసింది . జగన్ కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు ఈ ఒప్పందం చేశాడని అప్పుడు టిడిపి ప్రచారం చేసింది. 2. ఇప్పుడు అదే ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదు చంద్రబాబు 20...

34 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడవలసిన అవసరమేంటీ పవన్ కళ్యాణ్?

చిత్రం
  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేవలం 34 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి హెలికాప్టర్ వాడటం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇదే అవసరమా? ప్రజల సొమ్ముతో ఇలా జల్సా చేయడమేనా పాలన?   కారులో వెళ్లొచ్చుగా? ఎన్ని హంగామాలు? పవన్ కళ్యాణ్‌కి 34 కిలోమీటర్ల దూరాన్ని రోడ్డు మార్గంలో కేవలం 30-40 నిమిషాల్లో సులభంగా చేరుకోవచ్చు . కానీ ఆయన కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ సిద్ధం చేయడం, ప్రజా ధనం వృథా చేయడం ఎంతవరకు న్యాయం? ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికీ వెళ్లడానికి కూడా హెలికాప్టర్? ప్రభుత్వ ఖజానా ఖర్చు చేసి ఇలా లగ్జరీ ట్రావెల్ అవసరమా? ఇదే ధోరణి అయితే రాష్ట్రంలోని మిగతా మంత్రులు కూడా ఇలాగే ప్రయాణించాలనుకుంటే? 34 కిలోమీటర్ల హెలికాప్టర్ ప్రయాణ ఖర్చు ఎంత? ఒక సాధారణ హెలికాప్టర్ గంటకు రూ.1.3 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు అద్దె ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.   ఇదే దూరాన్ని కారులో ₹500 - ₹1000 ఖర్చుతో సులభంగా ప్రయాణించొచ్చు . మరి ప్రజా ధనం ఆదా చేయాలన్న బాధ్యత పవన్ కళ్యాణ్‌కు లేదా? సీఎంకి మాత్రమే ప్రత్యేక హెలికాప్టర్ వాడే అధికారం! ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం, హెలికాప్టర్ ప్రయ...

34 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడవలసిన అవసరమేంటీ పవన్ కళ్యాణ్?

చిత్రం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేవలం 34 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి హెలికాప్టర్ వాడటం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇదే అవసరమా? ప్రజల సొమ్ముతో ఇలా జల్సా చేయడమేనా పాలన?   కారులో వెళ్లొచ్చుగా? ఎన్ని హంగామాలు? పవన్ కళ్యాణ్‌కి 34 కిలోమీటర్ల దూరాన్ని రోడ్డు మార్గంలో కేవలం 30-40 నిమిషాల్లో సులభంగా చేరుకోవచ్చు . కానీ ఆయన కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ సిద్ధం చేయడం, ప్రజా ధనం వృథా చేయడం ఎంతవరకు న్యాయం? ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికీ వెళ్లడానికి కూడా హెలికాప్టర్? ప్రభుత్వ ఖజానా ఖర్చు చేసి ఇలా లగ్జరీ ట్రావెల్ అవసరమా? ఇదే ధోరణి అయితే రాష్ట్రంలోని మిగతా మంత్రులు కూడా ఇలాగే ప్రయాణించాలనుకుంటే? 34 కిలోమీటర్ల హెలికాప్టర్ ప్రయాణ ఖర్చు ఎంత? ఒక సాధారణ హెలికాప్టర్ గంటకు రూ.1.3 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు అద్దె ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.   ఇదే దూరాన్ని కారులో ₹500 - ₹1000 ఖర్చుతో సులభంగా ప్రయాణించొచ్చు . మరి ప్రజా ధనం ఆదా చేయాలన్న బాధ్యత పవన్ కళ్యాణ్‌కు లేదా? సీఎంకి మాత్రమే ప్రత్యేక హెలికాప్టర్ వాడే అధికారం! ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం, హెలికాప్టర్ ప్రయాణం ముఖ...

"అసెంబ్లీలో పొగడ్తల షో - జనసేన, టిడిపి నాయకులు ప్రజల సమస్యలు మర్చిపోయారా?"

చిత్రం
  "అసెంబ్లీలో పొగడ్తల షో - జనసేన, టిడిపి నాయకులు ప్రజల సమస్యలు మర్చిపోయారా?"   ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడంతో అధికార టీడీపీ ప్రభుత్వం ఎలాంటి ప్రతిస్పందన లేకుండా తమని తాము పొగిడుకోవటం, పబ్లిసిటీ స్టంట్‌లతో కాలం గడిపే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో విపక్షం లేనందున పూర్తిగా స్వేచ్ఛగా మాటలు చెప్పుకుంటూ, ప్రభుత్వాన్ని ప్రశంసించుకుంటూ పోతున్నారు. ఒకరి నొకరు పొగడ్తలతో మురిసిపోతున్నారు. ఒక్క నిమిషం.. గత పాలన మర్చిపోయారా? లోకేశ్  పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ ఆయన చెప్పిన మాటలన్నీ ఒకవైపు నిజాన్ని పూర్తిగా విస్మరించినవే. చంద్రబాబు గత పాలనలో ఏమి చేశారో state ప్రజలకు గుర్తుంది: విద్యుత్ సంక్షోభం – చంద్రబాబు హయాంలో రాష్ట్రం పూర్తిగా అంధకారంలోకి వెళ్లింది. రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదం. పోలవరం ప్రాజెక్ట్ అవినీతి – వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి, ప్రాజెక్టును అర్థాంతరం...

జగన్ మళ్లీ గెలిస్తే, టీడీపీ-జనసేన నేతల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది

చిత్రం
  ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ , వైఎస్ జగన్‌పై అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారు,     రాజకీయ విమర్శలు గుప్పించడం సర్వసాధారణం అని అందరికీ తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళనీ జైల్లో వేస్తామని విర్రవీగుతున్నారు. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఎంత దారుణమైన పదజాలం ఉపయోగించారు తెలిస్తే ఆశ్చర్యపోతారు  కానీ రేపు వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 1. చట్టపరమైన విచారణ టీడీపీ నేతలు అధికారంలో ఉన్న సమయంలో వైఎస్సార్ సిపి  నాయకులపై పెట్టిన కేసులు, చేసిన అక్రమ అరెస్టులు, పోలీసులు, వ్యవస్థలను తప్పుగా వాడుకున్న తీరు—ఈవన్నీ రివ్యూకు గురయ్యే అవకాశం ఉంది. చట్టబద్ధంగా వ్యవహరిస్తే, న్యాయ వ్యవస్థలో వాళ్లు తప్పించుకోలేరనేది స్పష్టమే. 2. రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే, టీడీపీ & జనసేన కూటమి రాజకీయంగా మరింత తగ్గిపోవచ్చు . గతంలో 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్ మళ్లీ పుంజుకోవడానికి 5 ఏళ్...

బాబూ, మీరు పెట్టిన బకాయిలను మేము తీర్చలేదా?

చిత్రం
  బాబూ, మీరు పెట్టిన బకాయిలను మేము తీర్చలేదా? ఆంధ్రప్రదేశ్ లో 2014-19 టిడిపి పాలనలో నిలిచిపోయిన బకాయిలను పరిశీలిస్తే,   1️⃣ ప్రభుత్వ విభాగాల్లో పెండింగ్ బకాయిలు: 42,183 కోట్లు వివిధ శాఖల్లో బకాయిలుగా మిగిలాయి. ముఖ్యంగా కన్స్యూమర్ అఫైర్స్, వ్యవసాయం, విద్య, సంక్షేమ శాఖలు, రోడ్లు, భవనాలు, విద్యుత్, నీటి వనరుల శాఖ వంటి కీలక విభాగాల్లో చెల్లింపులు పెండింగ్ లో పెట్టారు. 2️⃣ డిస్కంలకు పెండింగ్ బకాయిలు: 21,541 కోట్లు పవర్ సరఫరా చేసిన సంస్థలకు చెల్లించాల్సినవి. 💰 మొత్తం పెండింగ్ బకాయిలు: 63,724 కోట్లు టిడిపి ప్రభుత్వం చెల్లించని మొత్తంగా లెక్కించబడింది. ప్రజలకు నష్టం: 🔹 ఈ పెండింగ్ బకాయిలు రైతులకు, విద్యార్థులకు, సంక్షేమ పథకాల లబ్దిదారులకు,  అందరికీ బకాయలు పెట్టి రాష్ట్రానికి ప్రజలకు త్రీవ నష్టం చేశాడు చంద్రబాబు 🔹 విద్యుత్ బకాయిలు కారణంగా రాష్ట్రానికి ఆర్థికంగా భారం పెరిగింది. 🔹 సంక్షేమ పథకాల అమలు మందగించింది. YS జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు: ✅ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బకాయిలను తీర్చడానికి ప్రణాళిక రూపొందించారు. ✅ విద్యుత్ సరఫరా సంస్థలకు 21,541 కో...

కాంగ్రెస్ కి ఇప్పుడు EVM సమస్య గుర్తొచ్చింది!

చిత్రం
  కాంగ్రెస్ కి ఇప్పుడు EVM సమస్య గుర్తొచ్చింది!   దేశంలో ఎన్నికల కమిషన్ తీరుపై ఏళ్లుగా అనేక పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. కానీ, ఏపీలో 2024 ఎన్నికల తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఓటమి పాలైనప్పుడు, కాంగ్రెస్ పార్టీ దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. "అదేనా జగన్ ఓడిపోయాడు, మనకెందుకులే?" అన్నట్టుగా సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వరుస ఓటములను చవిచూస్తున్న తరుణంలో ఒక్కసారిగా EVMలపై ఆరోపణలు మొదలయ్యాయి. 2023లో కర్ణాటక, తెలంగాణలో విజయం సాధించినప్పుడు EVMలతో ఎలాంటి సమస్యలు కనిపించలేదు. కానీ 2024లో లోక్‌సభ ఎన్నికలతో పాటు హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఓటమి ఎదురైన తరువాత కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా మత్తు వదిలినట్టయింది. ఇప్పుడు "EVMలతో మోసం జరుగుతోంది, ప్రజాస్వామ్యానికి ముప్పు!" అంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఒకే వేదిక, రెండు రూల్స్? ఎదుటి పార్టీకి ఓటమి వచ్చినప్పుడు పక్కన నిలబడి నవ్వడం, కానీ అదే దెబ్బ తమపై పడినప్పుడు గగ్గోలు పెట్టడం—ఇది కాంగ్రెస్ నేతల ధోరణి. ఎన్నికల విధానం సరిగానే ఉందని మీకు నమ్మకం ఉంటే, అన్ని రాష్ట్రాల్లో ఓటమిని గౌరవించ...

పవన్ కళ్యాణ్ లేకుంటే చంద్రబాబు సీఎం అయ్యుండేనా? – మంత్రి నారెండ్ర సంచలన వ్యాఖ్యలు!

చిత్రం
  పవన్ కళ్యాణ్ లేకుంటే చంద్రబాబు సీఎం అయ్యుండేనా? – మంత్రి నారెండ్ర సంచలన వ్యాఖ్యలు! తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కారణమని, ఆయన లేకపోతే చంద్రబాబు గెలవలేరని ఏకంగా ఏపీ మంత్రి నారెండ్ర మనోహర్ బాంబు పేల్చారు. పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీకి ఊపొచ్చిందని, ఆయన మద్దతు లేకపోతే బాబు రాజకీయంగా నాశనం అయ్యేవారని నారెండ్ర వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది.     2014 గెలుపు - పవన్ ప్రభావమేనా? 2014లో పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చి చంద్రబాబును గెలిపించారని జనసేన వర్గాలు గర్వంగా చెబుతున్నాయి. కానీ, అదే సమయంలో వైసీపీ వర్గాలు మాత్రం ఈ వాదనను తేలికగా తీసిపారేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రజల్లో పాపులారిటీ ఉన్నా, తన పార్టీకి ఓటింగ్ శాతం తక్కువే అని, ఆయన ప్రభావం ఉండాలంటే ఇప్పటికీ జనసేన ఒంటరిగానే బరిలోకి దిగాలని అంటున్నారు.   ఇప్పుడు పవన్ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తిగా టీడీపీకి అండగా నిలిచిపోయారు. నిజానికి 2014లో చంద్రబాబు సీఎం అయినప్పటి నుండి జనసేన పార్టీ సరైన గుర్తింపును పొందలేకపోయింది. 2019లో స్వతంత్రంగా పోటీ చేసి ఘోర పరాజయ...

రామాయపట్నం పోర్టు పనుల్లో టీడీపీ ఎమ్మెల్యే అరాచకం!

చిత్రం
  రామాయపట్నం పోర్టు పనుల్లో టీడీపీ ఎమ్మెల్యే అరాచకం! TDP MLA intury Nageswarao   ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ టీడీపీ నేతల బలప్రయోగ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో తన వాటా కావాలంటూ కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ‘కప్పం’ కట్టాల్సిందే! పోర్టు నిర్మాణ పనులకు అవసరమైన కంకర, ఇసుక తరలింపు వ్యవహారంలో తన హస్తక్షేపం ఉండాలంటూ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రతి లారీ ట్రిప్పునకు ₹1000 చెల్లించాలని నిర్మాణ సంస్థలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకు కంపెనీలు అంగీకరించకపోవడంతో తప్పుడు కేసులు పెట్టించి, లారీలను అడ్డుకోవడం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే వ్యాపారం – అధికార దుర్వినియోగం ఇంటూరి నాగేశ్వరరావు ఇద్దరు కానిస్టేబుళ్లను తన అనుచరులుగా మార్చుకుని, లారీల రాకపోకలు అడ్డుకుంటున్నారు. ఈ వ్యవహారం సీఎం కార్యాలయానికి చేరినా చంద్రబాబు పట్టించుకోలేదు, ఆయన అరాచకం మాత్రం ఆగడం లేదు. పోర్టు అభివృద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ రామాయపట్నం పోర్టు రాష్ట్ర అభివృద్ధికి కీలకం. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇది త్వరగా పూర్తి కావాలని చూస్తున్న వేళ, టీడ...

'యువత పోరు' - విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల కోసం YSRCP గొంతెత్తుతోంది!

చిత్రం
ఆంధ్రప్రదేశ్ యువత, నిరుద్యోగుల హక్కులను రక్షించేందుకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ముందుకొచ్చింది. ఈనెల 12న 'యువత పోరు' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ నిర్ణయించింది.  ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య – విద్యార్థుల జీవితాలతో చెలగాటం ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోంది. మొత్తం ₹3,900 కోట్లు బకాయిలు ఉండగా, కేవలం ₹2,600 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించడం దారుణం.  కాలేజీల నుంచి విద్యార్థులను బయటికి పంపే పరిస్థితి. వైయస్ జగన్ హయాంలో 93% విద్యార్థులకు ప్రయోజనం కలిగించేలా పథకం అమలైనప్పటికీ, కూటమి సర్కార్ ఇప్పుడు దాన్ని నీరుగార్చుతోంది. నిరుద్యోగ యువతకు మోసం – హామీలు గాలికొదిలేసిన ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, ఒక్క రూపాయి కూడా ఇవ్వని ప్రభుత్వం. ఈ స్కీమ్‌ను అమలు చేయాలం...

చంద్రబాబు చేసిన పెద్ద మోసాలు – ఓ విశ్లేషణ

చిత్రం
చంద్రబాబు నాయుడు పాలనలో సంచలనంగా మారిన కొన్ని ప్రధాన స్కాములు, మోసాలను పరిశీలిద్దాం.   1. హైదరాబాదు లూటీ – హైటెక్ సిటీ ముసుగులో హైదరాబాదును అభివృద్ధి చేసిన క్రెడిట్ చంద్రబాబుకి కాదన్నది నిజం. కానీ, అభివృద్ధి పేరుతో వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కార్పొరేట్లకు తన కులపోలకు తక్కువ ధరకే కట్టబెట్టడం జరిగింది. డెక్కన్ క్రానికల్, ఐటీ కారిడార్, ల్యాండ్ మాఫియా అంతా బాబుకే ముడిపడింది. 2. అమరావతి భూసేకరణ స్కాం రాజధాని పేరు చెప్పి రైతుల భూములు తక్కువ ధరకే తీసుకుని, కొందరు నాయుకుల చేతుల్లోకి మారాయి. భూముల విలువ పెరిగేలా ముందుగా ప్లానింగ్ చేసి, తమ అనుబంధులకు లాభం చేకూర్చేలా స్కెచ్ వేశారు. జగన్ ప్రభుత్వం విచారణ చేపట్టిన తర్వాతే అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. 3. పోలవరం అవినీతి పోలవరం ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు. కేంద్రం నిధులు ఇస్తే, అవి వేరే ఖర్చులకు మళ్లించారు. కాంట్రాక్టర్లు, తన అనుకూల బినామీల ద్వారా ముడుపులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 4. ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుమార్పు డ్రామా జగన్ ప్రభుత్వం ఎన్‌టిఆర్ పేరును వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుగా మార్చినప్పుడు హంగామా సృష...

పదాల్లో నినాదాలు ఘాటుగా వినిపిస్తాయి, కానీ చేతల్లో మాత్రం గాలి మాటలే మిగిలిపోతాయి!

చిత్రం
 నాలుకపై నేషనలిజం ✋ పలుకుల్లో పేట్రియాటిజం 🗣️ ఆచరణలో ఆపర్చునిజం 🎭 ఇదే పవ 'నిజం'! ఈ పదాల్లో నినాదాలు ఘాటుగా వినిపిస్తాయి, కానీ చేతల్లో మాత్రం గాలి మాటలే మిగిలిపోతాయి అని అర్థం 🔹 ఇదే రాజకీయ డ్రామా – డైలాగ్ ఒకటి, స్క్రిప్ట్ మరోటి! 🔹 దేశభక్తి ముసుగు వేసి, స్వార్థానికి సేవ చేసే పాలిటిక్స్! 🔹 ఇంత ఫేక్ ఐడియాలజీ... అసలైన ప్రజాస్వామ్యం ఎక్కడ? 🔹 సిద్ధాంతం కాదు... అవసరాన్నిబట్టి మారే రంగుల తెర! 🔹 జనాన్ని మోసం చేయడమే అసలైన ఆర్ట్ – పవరులోని 'నిజం'!  ఓటుకు ముందు అభివృద్ధి మాటలు – ఓటు తర్వాత మౌన దీక్ష! 🔹 జనసేవ మాటలే గట్టి – జనంతో గ్యాప్ పెంచే రూట్! 🔹 అవకాశాన్నిబట్టి సిద్ధాంతం మారినా, ఫ్యాన్స్ మాత్రం బ్రెయిన్‌వాష్‌డ్! 🔹 పోలిటికల్ కెరియర్‌లో స్టంట్‌లు గట్టిగా – కానీ ప్రజల కోసం ఒక్క స్టెప్పూ లేదు! 🔹 సినిమాల్లో హీరోయిజం... రియల్ లైఫ్‌లో కన్‌ఫ్యూజన్! 🔹 రాజకీయాలలో లెఫ్ట్, రైట్ అన్నది లేదు – అవసరానికి ఏ దారి అయినా రైట్!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

చిత్రం
ప్రపంచమంతటా మహిళల హక్కులు, సాధికారత, సంక్షేమం కోసం నిరంతరం పోరాటాలు కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనకు ఈ విషయాన్ని గుర్తు చేస్తుంది. "మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం కూడా బాగుంటుంది" అనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మే వ్యక్తిని. మహిళా శక్తిని వెలుగులోకి తెచ్చే విధంగా ప్రభుత్వం ఎన్నో మార్గదర్శక చర్యలు చేపట్టింది.   మహిళా సాధికారత కోసం విప్లవాత్మక చర్యలు మన ప్రభుత్వ హయాంలో మహిళల అభ్యున్నతికి, సాధికారతకు పెద్దపీట వేసాం. ముఖ్యంగా, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో మహిళలు ముందుకు రావడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాం. 1. మహిళల సంక్షేమానికి 32+ పథకాలు ఆసరా, చెయూత ద్వారా ఆర్థిక స్వావలంబన కల్యాణమస్తు-శుభమస్తు ద్వారా పెళ్లి ఖర్చులకు మద్దతు ద్వారకా సంఘాలు, బ్యాంక్ లింకేజెస్ ద్వారా వ్యాపారాభివృద్ధికి తోడ్పాటు 2. మహిళల భద్రత & రక్షణ – 'దిశ' చట్టం దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా మహిళలకు రక్షణ కల్పించాం. ఇది దేశంలోనే ఒక ...

జగన్ గారి పాలనలో సంచలనమైన అభివృద్ధి కార్యక్రమాలు:

చిత్రం
జగన్ గారు ప్రజల అభివృద్ధి కోసం చరిత్రలో నిలిచిపోయే విధంగా పని చేశారు. కేవలం 3.40 లక్షల కోట్ల అప్పుతో ఇంతటి సంక్షేమ పథకాలు అమలు చేయడం విశేషం.   చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అప్పులతో పోల్చుకుంటే, జగన్ గారు ఆ అప్పును అభివృద్ధి కోసం వినియోగించి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. --- ✅ జగన్ గారి పాలనలో సంచలనమైన అభివృద్ధి కార్యక్రమాలు: 1️⃣ ఆరోగ్య, విద్య, సంక్షేమ రంగాల్లో మార్పులు: ✔ 17 మెడికల్ కాలేజీలు – ఇంత భారీ స్థాయిలో మెడికల్ విద్యను ప్రోత్సహించిన లీడర్ ఎవరూ లేరు. ✔ నాడు-నేడు – ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లిన విజయవంతమైన ప్రాజెక్ట్. ✔ విలేజ్ క్లినిక్, అర్బన్ క్లినిక్ – ఆరోగ్య సేవలు ఇంటి ముంగిట. ✔ ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు – ఏ చిన్న ఆరోగ్య సమస్యైనా పెద్ద చికిత్స అవసరమైనా, పేదలకు భరోసా. --- 2️⃣ గ్రామ స్థాయిలో అద్భుతమైన పరిపాలనా వ్యవస్థ: ✔ గ్రామ సచివాలయాలు – ప్రభుత్వ సేవలు పొందడానికి ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ✔ 6.31 లక్షల ఉద్యోగాలు – ప్రభుత్వ రంగంలో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు. ✔ వాలంటీర్ వ్యవస్థ – ప్రజలకు ప్రభుత్...

వైయస్ జగన్ హయాంలో రాష్ట్ర అప్పులు – అసెంబ్లీ సాక్షిగా నిజాలు పయ్యావుల కేశవ్

చిత్రం
 వైయస్ జగన్ హయాంలో రాష్ట్ర అప్పులు – అసెంబ్లీ సాక్షిగా నిజాలు! తాజాగా, రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇచ్చిన అధికారిక ప్రకటనలో కీలకమైన నిజాలు వెలుగు చూశాయి. గత ఐదేళ్లలో వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో మొత్తం రూ. 3,39,580 కోట్ల అప్పులు మాత్రమే చేశారని మంత్రి స్పష్టంగా తెలిపారు.   అయితే, ఎన్నికల ముందు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి వైయస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ, రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పుల్లో కూరుకుపోయిందని, 14 లక్షల కోట్లు అప్పు చేశారంటూ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేసింది. అసెంబ్లీలో టీడీపీ అబద్ధాలు బట్టబయలు YSRCP ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు అధికారికంగా సమాధానమిస్తూ, పయ్యావుల కేశవ్ గారు తన పార్టీ దుష్ప్రచారాన్ని తానే ఖండించుకున్నారు. ఆయన తానే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన 3.39 లక్షల కోట్ల నిజమైన అప్పుల గణాంకాలు టీడీపీ అసత్య ప్రచారాన్ని ఛేదించాయి. అసత్య ప్రచారంతో ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం                         వాస్తవాలను పక్కన పెట్టి, తప్పుడు ...

ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదు? చంద్రబాబు అసలు భయమెంటో తెలుసుకోవాలి!

చిత్రం
 గతంలో వైసీపీ ప్రభుత్వం హయంలో టీడీపీకి 22 సీట్లు వచ్చాయి, కానీ కొంతమంది సభ్యులు వైసీపీ వైపు వెళ్లడంతో టీడీపీ అసెంబ్లీలో బలహీనంగా మారింది. ఆ సమయంలో జగన్ గారు ప్రతిపక్షానికి సముచిత గౌరవం ఇవ్వాలి అనే దృష్టితో వ్యవహరించగా, ఇప్పుడు చంద్రబాబు గారు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వెనుక చాలా కారణాలు ఉండొచ్చు.   జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి కారణాలు: 1. అసెంబ్లీలో మెజారిటీ సంఖ్యా బలం అధికార పార్టీకి 160కి పైగా సీట్లు రావడంతో, వైసీపీకి అధికార ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉండేలా మేనేజ్మెంట్ చేస్తున్నారు. కనీసం 10% సీట్లు (175లో 18 సీట్లు) ఉంటే అధికార ప్రతిపక్ష హోదా లభిస్తుంది, కానీ వైసిపికి 40% ఓటింగ్ ఉంది వైసీపీకి 11 సీట్లు మాత్రమే ఉన్నాయి  దీనిని అడ్డుపెట్టుకుని హోదా నిరాకరిస్తున్నారు. 2. జగన్ గారి హయాంలో అవినీతి నిరూపించలేకపోవడం: ప్రతిపక్ష హోదా ఉంటే అధికార పార్టీని ప్రశ్నించే హక్కు మరింత బలపడుతుంది. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి జగన్ గారికి వేదిక దొరుకుతుంది. జగన్ హయాంలో అవినీతి జరిగిందని నిరూపించే సామర్థ్యం టిడిపికి లేకపోవడంతో, వద్దు అనే విధా...

"కార్పొరేటర్ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యే పదవికి కూడా తక్కువ"

చిత్రం
  " కార్పొరేటర్ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యే పదవికి కూడా తక్కువ" పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు స్వయంగా ఓటములను మాత్రమే చవిచూశారు. 2014లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. 2019లో ఓటమి ఘోరంగా మూటగట్టుకున్నారు. ఇప్పుడు టీడీపీ గాడిదమీద కూర్చొని తన రాజకీయ భవిష్యత్తు బాగుపడుతుందనే భ్రమలో ఉన్నారు. తనకంటూ వేరే ఓటుబ్యాంక్ కూడా లేని నేత, జగన్‌ను విమర్శించే స్థాయిలో ఉన్నారా? జర్మనీలో ప్రతిపక్ష హోదా వస్తుందనే కామెంట్ చేయడం కంటే, ప్రజల్లో తన గెలుపును నిరూపించుకోవడం పవన్ చేయాల్సిన పని. కానీ అది చేయలేని స్థితిలో ఉండే వ్యక్తి, ప్రధాన ప్రతిపక్షనేత జగన్‌పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా మారింది. పవన్ రాజకీయంగా బలమైన నాయకుడా? లేక చెల్లని చిల్లర రాజకీయ వేత్తనా? ఈ ప్రశ్నకు జవాబు రాబోయే ఎన్నికలే చెబుతాయి!

ఒకరు చేసిన అభివృద్ధిని చంద్రబాబు కొట్టేయడం లో ముందుంటాడు .

చిత్రం
 జగన్ హయాంలో గ్రీన్ ఎనర్జీకి బలమైన పునాది వేశారు వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రాధాన్యంగా తీసుకుని, వివిధ రకాల పథకాలను అమలు చేసింది. కానీ, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అవే ప్రాజెక్టులను తమ క్రెడిట్‌గా ప్రచారం చేసుకుంటోంది. 1. పునరుత్పాదక ఇంధనానికి ఇచ్చిన ప్రాధాన్యత జగన్ గారు ఆంధ్రప్రదేశ్‌ను రిన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా మార్చే లక్ష్యం విండ్స్ & సొలార్ ఎనర్జీ ప్రాజెక్టుల స్థాపనకు భారీ స్థాయిలో ఒప్పందాలు చేసుకున్నారు ఆర్ధిక పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన పాలసీలు పవర్ స్టోరేజ్ & గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులపై దృష్టి 2. ముఖ్యమైన ప్రాజెక్టులు (జగన్ హయాంలో ఆమోదం పొందినవి) ✅ Adani Green Energy - 15,000 MW సౌర/wind పవర్ ప్రాజెక్టులకు ఒప్పందం (2022) ✅ Greenko Energy - కర్నూలులో 5,230 MW ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ ✅ Renew Power & Azure Power - పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్స్ ✅ అనేక సౌర/wind విద్యుత్ ప్రాజెక్టులు - రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపాదనలు ✅ గ్రీన్ హైడ్రోజన్ హబ్ - విశాఖపట్నం & ఇతర ప్రాంతాల్లో భారీ ప్రణాళికలు 3. టీడీపీ సొంత విజయాలుగా చూపించే ప్ర...