పోస్ట్‌లు

ఏప్రిల్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

కేంద్ర సంస్థలకు కోట్లలో.. ఉర్సాకు ఊరికే!

చిత్రం
బాబు భూ పందేరం: కేంద్ర సంస్థలకు మోత మోగించి, బినామీలకు భూములు ధారాధత్వం చేసిన వైనం     ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధర్మపాలుడిలా నటించే చంద్రబాబు నాయుడు, వెనుక జరిగిన అసలైన డ్రామా ఇదీ! విశాఖలో సంచలనం: ఊరుపేరు లేని ఉర్సాలకు విశాఖలో అత్యంత విలువైన భూములు 59 లక్షలు కె  URSA కి ఇచ్చినమొత్తం విలువ రూ.3,000 కోట్లకు పైగా ఉన్న భూములను బినామీ సంస్థలకు కట్టబెడుతూ బాబు క్యాబినెట్ నుంచి ముద్ర వేసించారు. కేంద్ర సంస్థలపై ధన దండనం : అమరావతిలో ఆర్బీఐ, హడ్కో, ఎల్ఐసీ, గెయిల్, ఎఫ్‌సీఐ వంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు ఎకరం రూ.4 కోట్లు వసూలు. భారత ఆర్మీకి సైతం భూములు ఇవ్వాలంటే ఎకరం రూ.1 కోటి డిమాండ్. బాబు బంధువులకు మాత్రం వంశపారంపర్య గిఫ్ట్: బాలకృష్ణ వియ్యంకుడు, లోకేశ్ తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భారతకు వాళ్ల సంస్థకు ఎకరం కేవలం రూ.లక్ష మాత్రమే.అదీ ఏకంగా 498.93 ఎకరాలను కారుచౌకగా అప్పగించారు. CRDA పరిధిలో బాగా విలువైన భూములు సొంత గూటికి మలచారు.  చంద్రబాబుకి ఇదేం కొత్త మాయ కాదు: బాబు పాలన అంటే భూ దందా! ఉమ్మడి రాష్ట్రంలో ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే స్టైల్. ఐఎంజీ భారత్ అనే బోగస్ కంపెనీ...

కేవలం ₹10 కోట్ల క్యాపిటల్ పెట్టిన. ఒక కంపెనీకి ₹3,000 కోట్ల విలువైన భూమిని కేవలం ₹59కి ఎలా కేటాయిస్తారు?

చిత్రం
URSA CLUSTERS PRIVATE LIMITED కంపెనీ మీద అందరూ అనుమానిస్తున్న విషయం ఏమిటంటే...     ఇది ఏపీ ప్రభుత్వానికి చెందిన ఒక "ఇన్సైడ్ స్కెచ్" కాదా? ఇటువంటి భూములు ఒక ఫేక్ కంపెనీలకు అప్పగించడం వెనక రాజకీయ లబ్ధి ఏమిటి URSA Clusters Pvt Ltd – ఎప్పుడు స్థాపించబడింది? ఎవరు ప్రారంభించారు?   ఈ సంస్థను ఫిబ్రవరి 12, 2025న హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఆ కంపెనీ ఫౌండర్లు ఎవరు: పెందుర్తి విజయకుమార్ – గతంలో శంషాబాద్ GMR ఎయిర్‌పోర్ట్‌లో మేనేజర్‌గా పనిచేశారు. సతీష్ అబ్బూరి – అమెరికాలో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. డేటా సెంటర్‌లు, ఐటీ పార్కుల నిర్వహణలో ఎలాంటి అనుభవం లేదు. రెండు నెలల కంపెనీకి 60 ఎకరాలు?:  ప్రభుత్వం చెప్పిన ప్రకారం, ఇది డేటా సెంటర్, ఐటీ ఇన్వెస్ట్‌మెంట్ కోసం కేటాయించిందని చెబుతోంది. కానీ, ఈ కంపెనీకి అటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏమీ లేవు.    నిబంధనల ఉల్లంఘన? పెద్ద ప్రాజెక్టులకు భూములు ఇవ్వాలంటే Expression of Interest (EOI), Tender process, Technical evaluation చేయాలి. ఇక్కడ ఎలాంటి బిడ్డింగ్ లేదు. సూటిగా కేటాయింపు. ఈ డీల్ వెనుక...

లులు మాల్, TCS భూముల కుంభకోణం – అభివృద్ధి ముసుగులో కూటమి ప్రభుత్వం అవినీతి?

చిత్రం
అభివృద్ధి ముసుగులో అవినీతి? విశాఖపట్నంలో లులు మాల్, TCS భూముల కధ చెప్పాలి!   TCS భూముల అవినీతి వీడియో 🔗 ఇక్కడ ఉంది Lulu మాల్  అవినీతి వీడియో 🔗 ఇక్కడ ఉంది  ప్రజల భూమి ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు కోట్ల విలువైన భూములను తక్కువ ధరకే లీజ్‌కి ఇస్తున్నారూ? ఇది అభివృద్ధి ముసుగులో జరిగే అవినీతి కాదా.. లులు మాల్ కు విశాఖ బీచ్ రోడ్‌లో 13.5 ఎకరాలు - కేవలం 6 కోట్లు మాత్రమే! విశాఖపట్నం బీచ్ రోడ్... ఆ నగరంలో విలువైన ప్రాంతాల్లో ఒకటి. అక్కడ 13.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం 6 కోట్ల రూపాయలకే 90 సంవత్సరాల లీజుకి ఇచ్చారు. సాధారణంగా అక్కడ ఒక ఎకరం ధర రూ. 70-80 కోట్లు ఉండగా, మొత్తం భూమిని 6 కోట్లకే అప్పగించడమేంటి?   అంటే సంవత్సరానికి రూ. 6.6 లక్షలకే 13.5 ఎకరాలు లీజు! ఇది ఒక చిన్న షాపు అద్దె కన్నా తక్కువ కాదా? TCS కి 21 ఎకరాలు - భూమి రేటు కేవలం 99 పైసలు! ఇక హైదరాబాద్, బెంగళూరు లాంటి సాఫ్ట్‌వేర్ హబ్‌లను పోటీ పడి తలపడాలి అనుకునే విశాఖకు TCS వంటి దిగ్గజ కంపెనీకి భూమి ధర మాత్రం కేవలం 99 పైసలు అనగానే ప్రజల్లో అనుమానాలు మొదలవుతున్నాయి. ఇది అభివృద్ధి కాదు – ఇది వ్యాపారావకాశాల పేరుతో ఆ...

జగన్ ప్రాణాలకు ముప్పు. టిడిపి కుట్రల వెనక నిజం?

చిత్రం
జగనన్నపై మళ్లీ కుట్ర.. టీడీపీ-ఏబీవీ వెంకటేశ్వరరావు అనుసంధానమా?   జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో విశాఖపట్నంలో కోడి కత్తి దాడి ద్వారా చావు ముప్పు నుండి తప్పించుకున్నారు. ఈ దాడి వెనక టిడిపి కుట్ర ఉందన్న ఆరోపణలు అప్పుడే వినిపించాయి. తాజాగా, అదే నిందితుడు శ్రీనుతో మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కలుసుకోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇది యాదృచ్ఛికం కాదు... మరో కుట్రకు శ్రీకారం కావచ్చునన్న అనుమానాలు వెల్లివిరుస్తున్నాయి. 1. రాజకీయ కుట్రకు సంకేతాలా? తాజా పరిణామాల్లో ఏబీ వెంకటేశ్వరరావు — మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, మాజీ పోలీసు అధికారి — కోడి కత్తి శ్రీనును కలవడం రాజకీయంగా గంభీర సందేశాలు పంపుతోంది. వెంకటేశ్వరరావు ఒక నేరస్థుడిని కలవాల్సిన అవసరం ఏంటన్నది ప్రధాన ప్రశ్న. చంద్రబాబు నేపథ్యం లో , ఇది వ్యక్తిగతంగా  జరుగుతుందని తెలుస్తుంది. 2. జగన్ భద్రతపై బహిరంగంగా ప్రమాదాలు కూటమి ప్రభుత్వం జగన్‌గారి పర్యటనల్లో పోలీసు భద్రతను తగ్గించడం కూడా పెద్ద ప్రశ్న. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి భద్రత తక్కువ చేయడం అనేది చట్టపరంగా తప్పు మాత్రమే కాదు — కుట్రకు అవకాశాలకూ బలం కల్పిస్తుంది కూటమి ప్రభుత్...

అమరావతి భూములులో – మళ్ళీ అదే డ్రామా! రైతుల నోట్లో మట్టి కొట్టే స్కెచ్ సిద్ధం

చిత్రం
అమరావతి భూములులో – మళ్ళీ అదే డ్రామా! రైతుల నోట్లో మట్టి కొట్టే స్కెచ్ సిద్ధం               అమరావతి భూములపై వీడియో లింక్   చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని గ్రాఫిక్స్ రాజధాని కోసం (అమరావతి) కోసం 2014 నుండి 2019 మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సుమారుగా 33,000 ఎకరాల భూమిని రైతుల నుండి ల్యాండ్ పూలింగ్ స్కీం (Land Pooling) ద్వారా సేకరించింది. సుమారు 29,000 మంది రైతులు ఇందులో కొంతమంది రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు అనుబంధ వ్యాపారులు, బినామీలు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారు. భూములు ప్రధానంగా గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మండడం, నెరుకొండపాలెం, ఉద్దండరాయునిపాలెం వంటి గ్రామాలలో ఉన్నాయి అయితే వాస్తవంగా రాజధాని నిర్మాణం అసలు మొదలు కాకపోవడంతో రైతులు మోసపోయారనే విమర్శలు వచ్చాయి. ఈ 33,000 ఎకరాల్లో: రాజధాని కట్టడానికి అవసరమైన దాని కంటే చాలా ఎక్కువ భూమిని తీసుకున్నారూ,  ప్రణాళిక లేకుండా, కేవలం రియల్ ఎస్టేట్, రాజకీయ లాభాల కోసమే భూములు సేకరించారని, రైతులు, పౌరసంఘాలు ఆరోపించాయి ఇప్పుడు మళ్ళీ అదే కథ! పచ్చని పొలాల్లో దోపిడి ప్లాన్...

EVM ల ట్యాంపరింగ్ పై తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలు

చిత్రం
ఈవీఎంల భద్రతపై తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలు. ప్రపంచ చర్చకి నాంది అయింది. Tulsi Gabbard Video Link   ఇటీవల అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ ఈవీఎంల భద్రతపై అమెరికా సంస్థలు ప్రస్తావించిన అనుమానాలను వ్యక్తం చేశారు. ఆమె మెకానికల్ టాంపరింగ్ మరియు హ్యాకింగ్ సాధ్యమవుతుందని హెచ్చరించారు.  ఆమె మాట్లాడుతూ, ఎన్నికలలో వాడే ఈవీఎంల (EVMs) పట్ల నమ్మకాన్ని కోల్పోవడం వల్ల అమెరికాలో పేపర్ బ్యాలెట్ వ్యవస్థపై మళ్లీ ఆసక్తి పెరిగిందని అన్నారు. ఇదే సందర్భంలో భారత్‌ను ప్రస్తావిస్తూ, భారత్ వంటి దేశాలు ఈవీఎంలపై పూర్తిగా ఆధారపడటం ఆందోళన కలిగించే విషయం అని అభిప్రాయపడ్డారు.   తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యల వెనుక ఉన్న అనుమానాలు: 1. టాంపరింగ్ & 2. హ్యాకింగ్ ఆందోళనలు: తులసీ గబ్బార్డ్ అభిప్రాయం ప్రకారం, ఈవీఎంలను టాంపర్ చేయడం లేదా హ్యాక్ చేయడం సాంకేతికంగా సాధ్యమే. ప్రత్యేకించి ఇవి ఇంటర్నెట్‌కు కనెక్ట్ లేక పోయినా, ఫిజికల్ యాక్సెస్ ద్వారా హార్డ్వేర్ లేదా ఫర్మ్‌వేర్ మానిప్యులేషన్ వల్ల అనేక సమస్యలు తలెత్తవచ్చునని భావిస్తున్నారు.   EVMలో టాంపరింగ్ ఎలా సాధ్యపడవచ్చు? (సాంకేతిక విశ్లేషణ)   1. హార...

YSRCP సోషల్ మీడియా – జగనన్న కోసం కంచుకోటలా నిలుస్తుంది!

చిత్రం
  వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా డబ్బుకోసం కాదు – జగన్ ఎమోషన్ కోసం పనిచేస్తుంది!   ఇన్నాళ్లుగా టీడీపీ సోషల్ మీడియా — ఆధారాలు లేని కల్పితాలూ, ఎడిట్ చేసిన వీడియోలతో, అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇప్పుడు కేవలం స్పందించే స్థాయిలో లేదు... ఎదురు దాడి చేసే స్థాయికి ఎదిగింది.   టీడీపీకి చెందిన  సోషల్ మీడియా, YSRCP మీద పెట్టిన అసభ్యకరమైన పోస్టులను డిలీట్ చేస్తున్నారు. ఎందుకంటే, వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ప్రతిసారి నిజాలను బయట పెట్టి, వారి అసత్యాల ముసుగును ఛేదిస్తోంది. చంద్రబాబు గారికి, ఓ విషయం స్పష్టం చేస్తున్న మీరు ఎన్ని కేసులు పెడతామని బెదిరించినా, ఎన్ని ట్రోల్స్ పెట్టించినా, నిజం మాట్లాడే గొంతును ఆపలేరు. ఇది జగనన్న కోసం కదిలే సోషల్ మీడియా ఆర్మీ. మీ దాడులకు భయపడే వాళ్లం కాదు – మేము నిజం కోసం పోరాడే వాళ్లం. టీడీపీ సోషల్ మీడియా అంటే – క్లిప్ ఎడిట్లు, వాయిస్ మిక్స్‌లు, అసత్య ప్రపగండా.   వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అంటే – ఫాక్ట్స్, డేటా, గ్రౌండ్ రిపోర్ట్, ప్రజల విశ్వాసం. ఇకనుండి టిడిపి ఒక్...

కూటమికి షాక్‌ 70% వ్యతిరేకత: 71 మంది ఎమ్మెల్యేలపై ప్రజల ఆగ్రహం.. ప్రముఖ సంస్థ ఐఐటీ సర్వేలో సంచలనం

చిత్రం
 " కూటమి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది?" "పదినెల్ల పాలనలోనే ప్రజల తిరస్కారం – సర్వే సెగలు" "70% వ్యతిరేకత – కూటమికి ముందస్తు హెచ్చరిక!"   ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో కూటమి ప్రభుత్వం ఒక సంచలన రిపోర్టుతో ఎదురుదెబ్బ తింటోంది. పదినెలల పాలన పూర్తవ్వకముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కలుగుతోంది. ప్రముఖ సర్వే సంస్థ ఐఐటీ నిపుణులతో నిర్వహించిన రాష్ట్రవ్యాప్తంగా సర్వేలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 70 శాతం ప్రజా వ్యతిరేకత… 71 మంది ఎమ్మెల్యేలు విమర్శల లక్ష్యం కూటమి ఎమ్మెల్యేలలో 71 మంది పైగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 70 శాతం పైగా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఈ సర్వే తేల్చింది. ముఖ్యంగా మద్యం, రియల్ ఎస్టేట్, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియాల్లో ప్రాముఖ్యంగా పాలుపంచుకుంటున్న నాయకులు, వసూళ్లు, లంచాలపై ప్రజల్లో వ్యతిరేకత చెలరేగింది. చిన్న వ్యాపారస్తుల నుంచీ ప్రభుత్వ ఉద్యోగుల దాకా సొమ్ములు దండుకుంటున్నట్లు ఆరోపణలు రావడం కూటమికి గట్టి షాకే. నియోజకవర్గాల వారీగా ప్రజల్లో నిరాశ వెల్లువ   ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై ఇటీవల నిర్వహించిన సర్వేలో 71 మంది ఎమ్...

నిజం మాట్లాడిన నాయకుడిపై తప్పుడు ప్రచారం ఎందుకు?

చిత్రం
జగన్ గారు అన్న మాటను వక్రీకరిస్తున్న రాజకీయ శక్తులు – అసలెంత వరకు నిజం?   “ఈరోజు రాష్ట్రంలో పాలన అన్యాయంగా ఉంది. పోలీసులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు లోనై YSRCP కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై శిక్ష చర్యలు తప్పవు. ఎవరు చట్టాన్ని దుర్వినియోగం చేశారు వారికి న్యాయబద్ధంగా కాకి చొక్కా తీయించటం మా బాధ్యత అవుతుంది.” YSRCP కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు కొందరిని చంపేస్తున్నారు పార్టీ నేతలపై రాత్రుళ్లు దాడులు జరుగుతున్నా పట్టించుకోడం లేదు ఈ అన్యాయాలపై స్పందించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఓ బహిరంగ సభలో స్పష్టం చేశారు: > "చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న మిమ్మల్ని వదిలిపెట్టను. చట్టం ముందు నిలబెట్టి గుడ్డలు ఊడదీస్తా!" ఇది బెదిరింపు కాదు — ఇది న్యాయాన్ని నిలబెట్టే నాయకత్వం. చంద్రబాబు – ఎన్నికల ముందు పోలీసులపై వ్యాఖ్యలు:   ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పోలీసుల మీద ఎలా మండిపడ్డారో ప్రజలు మర్చిపోలేరు: కానీ ఇదే మాటను టీడీపీ వాళ్లు, వారి పంచ మీడియా వక్రీకరిస్తూ – జగన్ గారు పోలీసులను బెదిరిస్తు...

అంజలి చనిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు తెరవలేదో తెలుసా?

చిత్రం
అంజలి చనిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు తెరవలేదో తెలుసా?   ఎందుకంటే ఇప్పుడు రూలింగ్‌లో బీజేపీ టిడిపి జనసేన వాళ్లదే కాబట్టి! ఒక్క నిమిషం ఊహించుకోండి – ఇదే ఘటన జగన్ ప్రభుత్వం హయాంలో జరిగి ఉంటే?   రంగ రంగ రంగస్థలం పుణ్యమా అని, పవన్ కళ్యాణ్ రంగంలోకి దూకేవాడు. "ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే తోలు తీస్తా తాట తీస్తా" అంటూ ఊగిపోతూ మాట్లాడేవాడు. "ఈ జగన్ రెడ్డి ఏమి చేస్తున్నాడు?" అని గుండెలు బాదుకొంటూ, మీడియా ముందు డైలాగులు పేలేవాడు. నేను ఇద్దరు ఆడబిడ్డలు ఉన్న నాన్నని" అంటూ బిల్డప్ ఇచ్చేవాడు. “ఇది ఏ పాలన, నీ హయాంలో అంటూ గట్టిగా అరిచేవాడు. ఊగిపోతూ గడ్డం ఒరిగించుకుంటూ రోడ్ మీద ప్యాక్షన్ డ్రామా వేసేవాడు. కానీ ఇప్పుడు ఆయన నోరు మూసుకున్నాడు. ఎందుకంటే అక్కడ వైసీపీ లేదు, అక్కడ ఆయన మిత్రుల పాలన ఉంది.   ఇది న్యాయమా? లేక నీతిమాలిన రాజకీయమా పవన్ కళ్యాణ్ గారు? 2017లో చంద్రబాబు హయాంలో సుగాలి ప్రీతి హత్య జరిగితే, జగన్ అప్పటికే ప్రతిపక్షంలో నుంచే పోరాడాడు. 2020లో సీఎం అయిన తర్వాత… సీబీఐకి కేసు అప్పగించాడు తల్లిదండ్రుల కోరిక మేరకు న్యాయం కోసం ఉత్తర్వులు ఇచ్చాడు ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమి, ...